Ys Jagan : ఏపీలో ఈ సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన వారు మెల్లగా జారుకుంటున్నారు. వారితో సమావేశం ఏర్పాటు చేసి వారికి ధైర్యం చెబుతున్నారు. ఎన్నికల్లో ఓటమిపై డీలా పడొద్దంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తమ ఎంపీలకు తాజాగా ధైర్యం చెబుతున్నరు. తనదింకా చిన్న వయసేనని, మళ్లీ అధికారం చేపడతానని ధీమా వ్యక్తం చేశారు. ‘వైసీపీ పార్టీని నమ్ముకుని కోట్లాది కుటుంబాలు ఉన్నాయి. లక్షాలాది మంది కార్యకర్తలు, వేలాది మంది నాయకులు ఉన్నారని చెప్పారు.
ప్రస్తుతం జగన్ పార్టీ డెవలప్ మెంటుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తాజాగా నిర్వహించిన పార్టీ నేతల సమీక్షా సమావేశంలో పార్టీని ఏవిధంగా అభివృద్ధి చేయాలి, ఏ పార్టీ లేని విధంగా తమ పార్టీ ఎలా ఉండాలి అనే దానిపై సూచనలు చేశారు. పార్టీ డెవలప్ మెంటు అంటే.. కేవలం నాలుగు మీటింగులు పెట్టి.. నాలుగు పదవులు పంచడం కాదని జగన్కి అర్ధమైంది. ఈ సమయంలో తనకి తానుగా మార్చుకోవాలని అనుకుంటున్నాడు. క్షేత్రస్థాయి కేడర్కి మరింత చేరువ అవుతూ నాయకులకి అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నాడు. అలా చేయకపోతే పార్టీ అభివృద్ది బాట పట్టే పరిస్థితి ఉండదు.
నిజానికి ఇప్పుడు మీటింగుకు వచ్చిన వారిలో చాలా మంది మనసు ఒక చోట ఉంటే.. మనుషులు మరో చోట ఉండడం గమనార్హం. కాబట్టి .. అసలు మార్పు ప్యాలెస్లోనే జరగాలన్నది వాస్తవం. ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే పాలన కుప్పకూలింది. సూపర్ సిక్సులూ లేవు. సూపర్ సెవెన్లూ లేవు. మరోపక్క అబద్ధాలు చెబుతున్నారు. స్కూళ్లు పోయాయి.. చదువులూ పోయాయి.. ఆస్పత్రులూ పోయాయి. ఆరోగ్యశ్రీలూ పోయాయి. ఆసరా పోయింది.. డోర్ డెలివరీ పోయింది. వ్యవసాయం పోయింది. పెట్టుబడి సాయం పోయింది. ఉచిత బీమా పోయింది.. ఆర్బీకేలూ పోయాయి.. ఇలా అన్నీ పోయాయి. వ్యవసాయం, చదువులు, వైద్యం మూడు రంగాలూ తిరోగమనంలోకి వెళ్లిపోయాయి’ అని జగన్ ఆరోపించారు
Kolikapudi Srinivasa Rao : తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే గా గెలిచిన కొలికపూడి వ్యవహారం రోజురోజుకి టీడీపీ పార్టీకి పెద్ద…
Konda Surekha : కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. సమంత , అక్కినేని…
Liquor : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని విడుదల చేసింది. దాని ప్రకారం ప్రైవేట్ రిటైలర్లు కొత్త ధరకు…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ షో రసవత్తరంగా మారుతుంది. అసలైన ఆట మొదలు కావడంతో రంజుగా…
Durga Navaratri : అక్టోబర్ 3వ తేదీ నుండి నవరాత్రులు ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే శని దేవుడు…
Born : హిందూమతంలో చాలామంది జ్యోతిష్య శాస్త్రం తో పాటు న్యూమరాలజీని కూడా చాలా దృఢంగా నమ్ముతారు. ఇక ఈ…
RRB Recruitment : RRB టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 2, 2024న పునఃప్రారంభించబడింది. టెక్నీషియన్ పోస్టులకు…
Konda Surekha : హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత దంపతులు విడిపోవడానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్…
This website uses cookies.