janhvi kapoor latest photo goes viral
Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి ఈ లోకాన్ని తొందరగా వీడి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోయినా ఆమె మెమోరీస్ ఇంకా ఆమె అభిమానులతోనే ఉన్నాయి. శ్రీదేవి ఈ లోకంలో లేకున్నా.. ఆమెను.. తన కూతురు జాన్వీ కపూర్ లో చూసుకుంటున్నారు ఆమె అభిమానులు. తల్లిని మించిన అందంతో జాన్వీ కపూర్ దేవకన్యలా ఉంటుందని అందరికీ తెలిసిందే. తల్లి అందాన్ని పుణికిపుచ్చుకొని పుట్టింది జాన్వీ. ఆమె కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఉంది. అయితే.. ఇప్పటి వరకు తనకు ఒక కమర్షియల్ హిట్ పడలేదు.
అయినా కూడా తనకు బాలీవుడ్ లో సూపర్ డూపర్ క్రేజ్ ఉంది. దానికి కారణం.. తనకు ఉన్న ఫాలోయింగ్. జాన్వీ కపూర్ కు బాలీవుడ్ లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ అద్భుతమైన క్రేజ్ ఉంది. తనను తెలుగులోనూ నటింపజేయాలని చాలామంది దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అయితే.. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతుంది. తన అందాలను ఏమాత్రం దాచుకోదు. మొత్తం విప్పి చూపిస్తుంది. అందుకే జాన్వీ అంటే అందరూ పడి చచ్చిపోతున్నారు. అయితే.. తాజాగా జాన్వీ కపూర్ తన తడిసిన అందాలు చూపిస్తూ రచ్చ చేసింది.
janhvi kapoor latest photo goes viral
తన లేటెస్ట్ ఫోటో చూసి తన అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. తడిసిన అందాలతో నడుము చూపిస్తూ రచ్చ చేసింది. ఆ నడుము చూసి నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. ఓవైపు నడుము అందాలతో పాటు తన ఎద అందాలను కూడా చూపించేయడంతో జనాలు ఫిదా అయిపోతున్నారు. అయితే.. తెలుగులో త్వరలోనే జాన్వీ కపూర్ నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఓవైపు జూనియర్ ఎన్టీఆర్, మరోవైపు రామ్ చరణ్ సినిమాల్లో జాన్వీ నటిస్తుందని వార్తలు వస్తున్నా వాటిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
This website uses cookies.