
Jathi ratnalu : జాతి రత్నాలు.. ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసినా అందరు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. మహా శివరాత్రి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాతి రత్నాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది. ఇప్పటికే బ్రేకీవెన్ చేరుకుందని భారీగా లాభాలలోకి వచ్చేసిందని చెప్పుకుంటున్నారు. బొమ్మపడిన రెండవ రోజు నుంచే ఈ సినిమాకి భారీ స్థాయిలో థియేటర్స్ పెరిగాయి. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా జాతి రత్నాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు.
jathi-ratnalu-fame-naveen-poli-shetty-dominating-young-stars
కరోనా అమెరికాలో రిలీజైన ఈ సినిమా నిర్మాతల మీద డాలర్ల వర్షం కురిపిస్తోంది. విదేశాలలోను ఈ సినిమా వసూళ్ళు ఊహించని విధంగా రాబడుతోంది. ఎలాంటి స్టార్స్ లేని ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించడం చాలా గొప్ప విషయం. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి ఇప్పుడు టాలీవుడ్ లో యంగ్ హీరోలకి పోటీగా తయారయ్యాడు. జాతి రత్నాలు సినిమా తర్వాత రెండు పెద్ద నిర్మాణ సంస్థలలో సినిమా అవకాశం అందుకున్నాడు.
ప్రముఖ నిర్మాణ సంస్థలైన యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్నాడట. అలాగే సితారా ఎంటర్టైన్మెంట్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నాడటని తాజా సమాచారం. అంతేకాదు ఈ సినిమాలకి నాలుగు నుంచి అయిదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాడట. నిజంగా ఇది నవీన్ పొలిశెట్టి కెరీర్ లో ఊహించనిది. రెండు సినిమాలతో ఏకంగా టాలీవుడ్ స్టార్ హీరోలకి బాగానే పోటీ ఇస్తున్నాడు. ఇక యూవీ క్రియేషన్స్ లో నవీన్ పొలిశెట్టి నటించే సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించబోతుందని అంటున్నారు.
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
వేసవి కాలం మొదలైతే శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు, పానీయాలపై అందరి దృష్టి పడుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్,…
Personality Fruit Test : ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ఇష్టమైన పండు ఉంటుంది. కొందరికి మామిడి అంటే ప్రాణం,…
Summer Breakfast : వేసవి కాలంలో తేలికగా జీర్ణమయ్యే, ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహితను ప్రేమ…
హైదరాబాద్ ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై చిన్న చిన్న మున్సిపల్…
This website uses cookies.