Keerthy Suresh : హీరోయిన్ కీర్తి సురేష్ అందరికి సుపరిచితురాలే. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ అందరిలో వెండితెరపై ఎటువంటి పాత్ర అయినా చేయటంలో కీర్తి సురేష్ నీ మించిన హీరోయిన్ మరొకరు లేరని చెప్పవచ్చు. “మహానటి” మొదలుకొని నిన్నటి “దసరా” వరకు ప్రతి సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో స్క్రీన్ మీద నటన విశ్వరూపం చూపించడం జరిగింది. దసరా సినిమాలో వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. అంతలా చెలరేగిపోయింది.
డీ గ్రేడ్ పాత్ర అయినా గాని… పెర్ఫార్మెన్స్ విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అన్న విధంగా సినిమా విజయం సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించింది. దక్షిణాది సినిమా రంగంలో అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న కీర్తి సురేష్ తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఆమెను చూడటానికి అభిమానులు ఎగబడి సెల్ఫీలు దిగటం జరిగింది. సాంప్రదాయబద్ధంగా చీరకట్టులో తిరుమల తిరుపతిలో కీర్తి సురేష్…
తాజా వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఆమెతో ఫోటోలు దిగటానికి అభిమానులు ఎగబడిపోయారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది ఆమెను కాపాడటానికి అనేక తంటాలు పడ్డారు. కీర్తి సురేష్ తెలుగు తో పాటు తమిళంలో… ఇంకా మలయాళం లో భారీ ప్రాజెక్టులలో సినిమాలు చేస్తూ ఉంది. 2022కు ముందు పరాజయాలలో ఉన్న కీర్తి సురేష్ “సర్కారు వారి పాట”తో… ఆ తర్వాత ఈ ఏడాది దసరా సినిమాతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ లు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. కెరియర్ పరంగా కీర్తి సురేష్ ప్రస్తుతం మంచి జోరు మీద ఉంది.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.