Kingdom Movie : కింగ్‌డ‌మ్ సినిమా కోసం ఎవ‌రెవ‌రు ఎంత రెమ్యునరేష‌న్ తీసుకున్నారో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kingdom Movie : కింగ్‌డ‌మ్ సినిమా కోసం ఎవ‌రెవ‌రు ఎంత రెమ్యునరేష‌న్ తీసుకున్నారో తెలుసా?

 Authored By ramu | The Telugu News | Updated on :30 July 2025,4:00 pm

Kingdom Movie : vijay devarakonda, విజయ్ దేవరకొండ Kingdom Movie Review అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం ‘కింగ్‌డమ్’ చివరకు విడుదలకు సిద్ధమైంది. ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ జులై 31 (గురువారం) న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పూర్తిస్థాయి హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు.

Kingdom Movie కింగ్‌డ‌మ్ సినిమా కోసం ఎవ‌రెవ‌రు ఎంత రెమ్యునరేష‌న్ తీసుకున్నారో తెలుసా

Kingdom Movie : కింగ్‌డ‌మ్ సినిమా కోసం ఎవ‌రెవ‌రు ఎంత రెమ్యునరేష‌న్ తీసుకున్నారో తెలుసా?

Kingdom Movie : భారీ రెమ్యున‌రేష‌న్స్..

మూవీపై క్రేజ్ మాములుగా లేదు. బుక్ మై షోలో ఇప్పటివరకు లక్ష టికెట్లు ఇప్పటికే అమ్ముడవ్వగా, ఓవర్సీస్‌లో కూడా టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.ఇంటర్నెట్‌లో ఇప్పుడు సినిమా టాలెంట్ టీం తీసుకున్న పారితోషికాల వివరాలు హాట్ టాపిక్‌గా మారాయి.విజయ్ దేవరకొండ ₹30 కోట్లు (లాభాల్లో షేర్‌తో పాటు), గౌతమ్ తిన్ననూరి (దర్శకుడు) ₹7 కోట్లు, సత్యదేవ్ ₹3 కోట్లు, అనిరుధ్ రవిచందర్ ₹10 కోట్లు, భాగ్యశ్రీ బోర్సే (హీరోయిన్) ₹1 కోటి, ఇతర నటీనటులు ₹2 కోట్లు, టెక్నీషియన్లు ₹7.5 కోట్లు తీసుకున్న‌ట్టు తెలుస్తుంది.

ఈ సినిమాకి గాను మొత్తం పారితోషిక వ్యయం: దాదాపు ₹60 కోట్లు .ఈ సినిమా మొత్తం ₹130 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినట్లు సమాచారం. ఇది విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ‘కింగ్‌డమ్’ సినిమాకు సంబంధించిన అధికారికంగా పారితోషిక వివరాలు బయటకు రాకపోయినా, నెట్టింట్లో ప్రచారం ప్రకారం ఈ సినిమాపై భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టినట్టు స్పష్టమవుతోంది. ఈ సినిమా విజయ్ దేవరకొండకు కొత్త మైలురాయిగా నిలుస్తుందా? లేదా అనేది జులై 31 తర్వాతే తెలుస్తుంది! Kingdom Movie , Kingdom Movie Review, Kingdom Review, కింగ్‌డ‌మ్ మూవీ, కింగ్‌డ‌మ్ మూవీ రివ్యూ,vijay devarakonda ,  bhagya sri borse , విజయ్ దేవరకొండ , భాగ్యశ్రీ బోర్సే

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి