Mahesh Babu SS Rajamouli : క్రేజీ స్టార్‌ని త‌న ప్రాజెక్ట్‌లోకి తీసుకొచ్చిన రాజ‌మౌళి – మ‌హేష్ .. ఇక అంచ‌నాలు పీక్స్‌లోనే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahesh Babu SS Rajamouli : క్రేజీ స్టార్‌ని త‌న ప్రాజెక్ట్‌లోకి తీసుకొచ్చిన రాజ‌మౌళి – మ‌హేష్ .. ఇక అంచ‌నాలు పీక్స్‌లోనే..!

 Authored By ramu | The Telugu News | Updated on :7 June 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Mahesh Babu SS Rajamouli : క్రేజీ స్టార్‌ని త‌న ప్రాజెక్ట్‌లోకి తీసుకొచ్చిన రాజ‌మౌళి - మ‌హేష్ .. ఇక అంచ‌నాలు పీక్స్‌లోనే..!

Mahesh Babu SS Rajamouli : భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా రాజ‌మౌళి- మ‌హేష్ చిత్రం రూపొందుతుంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఇండియాన్ జోన్స్ స్టైల్ కథతో రూపొందుతోందని, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇదివరకే హింట్ ఇచ్చారు. ఇక సినిమా 2026లో విడుదల కానుందని అంచనాలు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ‘SSMB29’లో ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటుడు మాధవన్‌ను ఎంపిక చేశారని తెలుస్తోంది.

Mahesh Babu SS Rajamouli క్రేజీ స్టార్‌ని త‌న ప్రాజెక్ట్‌లోకి తీసుకొచ్చిన రాజ‌మౌళి మ‌హేష్ ఇక అంచ‌నాలు పీక్స్‌లోనే

Mahesh Babu SS Rajamouli : క్రేజీ స్టార్‌ని త‌న ప్రాజెక్ట్‌లోకి తీసుకొచ్చిన రాజ‌మౌళి – మ‌హేష్ .. ఇక అంచ‌నాలు పీక్స్‌లోనే..!

Mahesh Babu SS Rajamouli కొత్త క్యారెక్ట‌ర్..

ఈ పాత్ర మహేష్ బాబు క్యారెక్టర్‌తో బాగా క్లోజ్‌గా కనెక్ట్ అవుతుందని టాక్ నడుస్తోంది. రాజమౌళి ఈ సినిమాలో మాధవన్‌ను ఒక ఇంటెన్స్ విలన్ లేదా మెంటార్ రోల్‌లో ఉపయోగించే అవకాశం ఉందని అభిమానులు ఊహిస్తున్నారు. మాధవన్ గతంలో ‘రాకెట్రి’లాంటి సినిమాల్లో తన నటనతో ఎంత‌గా మెప్పించారో మ‌నం చూశాం.

ఇప్పుడు ఈ సినిమా భారతీయ సంస్కృతి, పురాణాలను ఆధారం చేసుకుని రూపొందుతుంది కాబ‌ట్టి మాధ‌వ‌న్‌ని ఓ కీల‌క పాత్ర‌కి ఎంపిక చేశాడ‌ని అంటున్నారు. చిత్రంలో ఇప్పటికే పృథ్వీరాజ్ ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లుగా క్లారిటీ వచ్చింది. ఇక ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఫైనల్.అయ్యింది. భారీ క్యాస్టింగ్‌తో రూపొందుతున్న ఈ మూవీ సంచల‌నాలు సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది