Mahesh Babu : టాలీవుడ్ Tollywood స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పుకున్న తక్కువేే. ఎందుకంటే ఒకవైపు స్టార్ హీరోగా తన కెరియర్ ను కొనసాగిస్తూనే మరోవైపు ఎన్నో సేవా సంస్థలు అలాగే బిజినెస్ లను చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఎన్నో బిజినెస్ ల కు బ్రాండింగ్ గా ఉన్న మహేష్ బాబు వేరే లెవల్ అని చెప్పాలి. అయితే మహేష్ బాబు కోసం ఎక్కడెక్కడ నుంచో కంపెనీలు వెతుక్కుంటూ మరీ వస్తాయి. ఇక అలా వచ్చిన కంపెనీలలో ఫోన్ పే కూడా ఒకటి అని చెప్పాలి .అయితే కొన్నేళ్ల క్రితం ఫోన్ పేబ్రాండింగ్ కోసం మహేష్ బాబును కాంట్రాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఫోన్ పే ఒక కొత్త ఐడియా ను తీసుకుని వచ్చింది అని చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా అయితే మనం ఎవరికైనా ఎప్పుడైనా సరే ఫోన్ పే Phonepe లో డబ్బులు చెల్లించినట్లయితే, అక్కడున్న స్పీకర్ లో ” రిసీవ్డ్ రుపీస్” అంటూ వాయిస్ వస్తుంది.అయితే అది ఫ్రీ రికార్డిండ్ లేడీ వాయిస్.
అయితే ఇప్పుడు ఆ లేడీ వాయిస్ కి బదులుగా నార్త్ ఇండియాలో అమితాబ్ వాయిస్ వినిపిస్తున్నారు. దీంతో ఇప్పుడు తెలుగులో మహేష్ బాబు వాయిస్ ను ఆ స్పీకర్ లో వాడుకోవాలని ఫోన్ పే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక అతి త్వరలోనే దీనిని అమలు చేసేందుకు ఫోన్ పే చూస్తున్నట్లు సమాచారం. అయితే దీనికిగాను మహేష్ బాబుకు ఫోన్ పే దాదాపు 5 కోట్ల పారితోషికం చెల్లించనున్నట్లుగా వార్తలు జోరున ప్రచారం జరుగుతున్నాయి. అయితే ఈ వాయిస్ పెట్టడం వలన ఎవరైనా ఫోన్ పే చేస్తే నేరుగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఫోన్ పే చేసినట్లుగా అనిపిస్తుంది అన్నమాట. నిజానికి ఈ ఒప్పందం అనేది కాస్త పాతదే అయినప్పటికీ ఇప్పుడు మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ పరంగా చూస్తే ఇంకా పెద్ద మొత్తంలో ఆఫర్ చేస్తారేమో.. ఇక ఇప్పుడే ఇలా ఉంటే మరి కొద్ది రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమాతో ఫాన్ ఇండియాకు పరిచయం కాబోతున్నారు. ఇక అప్పుడు ఎలా ఉంటుందో మనం మాటల్లో చెప్పలేని పరిస్థితి .
ఎందుకంటే రాజమౌళి SS Rajamouli చేతిలో పడిన తర్వాత ఎవరైనా సరే పాన్ ఇండియా స్థాయిలో , పాన్ వరల్డ్ Pan India స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇలా రాజమౌళి ద్వారా ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ , ప్రభాస్ వంటి స్టార్ హీరోలందరూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇలాంటి నేపథ్యంలో రేపు మహేష్ బాబు కూడా ఆ జాబితాలో చేరతారని అర్థమవుతుంది. దీంతో ఫోన్ పే మహేష్ బాబు వాయిస్ ఈ విధంగా వాడుకొని వారి బిజినెస్ ను మరింత పెంచేందుకు చూస్తున్నట్లు అర్థమవుతుంది. అయితే ఈ న్యూస్ విన్న తర్వాత నేటిజనులు పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నేటిజన్ కామెంట్ చేస్తూ కృష్ణ గారు డబ్బులు వదిలేసి మరి సినిమాలు చేశాడు అంటారు… కానీ మహేష్ బాబు మాత్రం ఫిలిమ్ ఇండస్ట్రీ తో పాటు యాడ్ ఇండస్ట్రీని కూడా కలిపి దున్నేస్తున్నాడు. బహుశా వారి నాన్నను చూసి ఇలా ఉంటే కష్టమని ఫిక్స్ అయ్యాడేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.