#image_title
Varun Tej – Lavanya Tripathi : ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ ఇటలీలో ఘనంగా పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆయన పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి క్రమంలోనే వరుణ్ తేజ్ పెళ్ళిలో ఆయన తండ్రి నాగబాబు చేసిన తప్పును సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు జనాలు. సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం కళ్యాణ మండపం అంటే గుడిలా భావిస్తారు. అలాగే నూతన వధూవరులను అక్కడ కూర్చో పెట్టినప్పుడు దేవుళ్ళుగా భావిస్తారు.
అలాంటి మండపం పైకి చెప్పులేసుకుని నాగబాబు వెళ్లారు. అయితే నాగబాబు మాత్రం ఆ విషయాన్ని మరిచి చెప్పులు వేసుకున్నారు. మిగతా హీరోలు చెప్పులు లేకుండా కళ్యాణ మండపాని ఎంతో గౌరవంగా భావిస్తే నాగబాబు మాత్రం ఇలా చెప్పులు వేసుకోవడం తన కొడుకు పెళ్లిని అవమానించినట్లే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇదే విషయంపై నెట్టింట వైరల్ గా మారింది. సొంత కొడుకు పెళ్లిలో నాగబాబు ఎందుకు ఇలా చేశాడు అని కొందరు అంటూ ఉంటే మరికొందరు మాత్రం ఏదో తెలియక పొరపాటున ఇలా చేశారని, మరిచి పోయి ఉంటాడు లే అని అంటున్నారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే గా అని ఇంకొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుణ్ లావణ్య పెళ్లి ఫోటోలు తెగ వైరల్ గా మారాయి. పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీ చేసిన సందడి రెండు తెలుగు రాష్ట్రాలలో వైరల్ గా మారాయి. ఇకపోతే వరుణ్ లావణ్యలు కలిసి మిస్టర్ ,అంతరిక్షం సినిమాలలో నటించారు. ఈ సమయంలోనే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త పెళ్లిదాకా వెళ్ళింది. కానీ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లు ఎక్కడ బయట పడలేదు. ఒక్కసారిగా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఇప్పుడు పెళ్లితో ఒకటయ్యారు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు.
తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(Police Recruitment Board)లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో…
Laptop | వైఫై పాస్వర్డ్ను మర్చిపోవడం సాధారణంగా జరిగేదే. పాస్వర్డ్ మరిచిపోయినప్పుడు ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది…
SIIMA | 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల…
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్రస్తుతం బీసీసీఐ ఖాతాలో…
Ponguleti srinivas reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక అభివృద్ధి చోటుచేసుకుంది.…
Bigg Boss 9 | ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్కు సమయం…
Coconut| ఖాళీ కడుపుతో కొబ్బరి తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిలో…
This website uses cookies.