MM Keeravaani : ఐదు వేరు వేరు కథల సమూహారంగా రూపొందించిన సినిమా పంచతంత్ర కథలు ఈ సినిమాకు గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో శేఖర్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమాను మధు క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ వ్యాపారవేత్త అయిన డి.మధు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో నోయెల్, నందిని, రారు,సాయి రోనక్, గీతా భాస్కర్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కొదర్తి, సాదియా పలువురు కీలకపాత్రలో నటిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి మోతెవరి అని సాంగ్. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది.
MM Keeravaani comments on Panchatantra Kathalu Trailer
కాగా ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అయిన ఎంఎం కీరవాణి విడుదల చేశారు. ట్రైలర్ ని విడుదల చేసిన తర్వాత ఎం ఎం కీరవాణి మాట్లాడుతూ.. దర్శకుడు గంగనమోని శేఖర్ దర్శకత్వంలో మధు క్రియేషన్స్ పతాకంపై పంచతంత్ర కథలు అనే ఈ ఆంథాలజీ ఐదు వేరు వేరు కథలు, వేరువేరు జోన్లలో రావడం అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని తెలిపారు. అలాగే ట్రైలర్ కూడా చాలా బాగుందని, సినిమాలో క్యారెక్టర్రైజేషన్ అన్ని కొత్త కొత్తగా ఉన్నాయి అని చెప్పుకొచ్చారు ఎంఎం కీరవాణి. అనంతరం నోయెల్ గురించి మాట్లాడుతూ..
మా ఫ్యామిలీ మెంబర్ నోయెల్ ఈ సినిమాలు నటిస్తున్నాడు అని తెలిపారు. ఈ సినిమా కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు ఎం ఎం కీరవాణి. ఇది ఇలా ఉంటే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు అన్ని పూర్తి అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా యూఏ సర్టిఫికెట్ను కూడా పొందింది. ఈ సందర్భంగా సెన్సార్ సభ్యులు ఈ సినిమాను చూసి చిత్తయి వీటిని అభినందించడం జరిగింది. కాగా ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ తెలియక పోగా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు చిత్ర బృందం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Astrology Tips : మన హిందూ ధర్మ శాస్త్రంలో తులసి మొక్క అతి పవిత్రమైనదిగా భావిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో భావిస్తారు.…
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
This website uses cookies.