Nagarjuna : నాగార్జున నిర్మాతగా పలువురు యంగ్ హీరోలతో సినిమాలు నిర్మించి సూపర్ హిట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ బ్యానర్ లో సినిమా అంటే గ్యారెంటీగా హిట్ అన్న టాక్ అందరిలోను ఉంటుంది. హీరోలకి భారీ హిట్ దక్కుతుంది. నాగార్జున ది లక్కీ హ్యాండ్.. ఇప్పటికే పలుసార్లు ప్రూవ్ అయింది. హీరోలే కాదు ఈ బ్యానర్ నుంచి సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ, ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ లాంటి వాళ్ళు దర్శకులుగా మారి స్టార్ డైరెక్టర్స్ గా ఇండస్ట్రీలో వెలుగుతున్నారు. ఇక ఇప్పటికే పలువురు హీరోయిన్స్ కూడా అన్నపూర్ణ బ్యానర్లో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్స్ గా వెలుగుతున్నారు.
ఆ లిస్ట్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి లాంటి వాళ్ళు కూడా ఉండటం విశేషం. కాగా ఇప్పుడు అన్నపూర్ణ బ్యానర్ లో నాగార్జున నిర్మాతగా ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక సినిమా రూపొందబోతుందని లేటెస్ట్ న్యూస్. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వైష్ణవ్ తేజ్ ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. అందరు వైష్ణవ్ తేజ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున నిర్మాణంలో వైష్ణవ్ తేజ్ సినిమా అనగానే చర్చలు మామూలుగా లేవు.
ఇక వైష్ణవ్ తేజ్ సెకండ్ మూవీ ఇప్పటికే కంప్లీట్ అయింది. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ ఒక సినిమా లో నటించాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. కొండపోలం అన్న నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని అంటున్నారు. ఈ కారణంగానే క్రిష్ ఈ సినిమాకి కొండపొలం అన్న టైటిల్ నే పెట్టాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారని సమాచారం. కాగా మూడవ సినిమా అన్నపూర్ణ బ్యానర్ లో తెరకెక్కనుండటం విశేషంగా చెప్పుకుంటున్నారు. ఇక అక్కినేని హీరోలతో మెగా బ్యానర్ సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మరి నాగార్జున – వైష్ణవ్ తేజ్ సినిమా ఎప్పుడు అనౌన్స్ మెంట్ వస్తుందో చూడాలి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.