Niharika Shoots For Web series At Midnight
Niharika : నిహారిక కొణిదెల పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉంటుందనే టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ రూమర్లకు తగ్గట్టే ఈ మెగా ప్రిన్సెస్ వెండితెరకు దూరంగా ఉంది. కానీ ఓటీటీ ప్రపంచానికి మాత్రం దగ్గరానే ఉంది. నిహారికకు ఓటీటీ వేదికగా మంచి పేరు ఉంది. ఓటీటీ అనే పదం తెలియని రోజుల్లో నిహారిక అక్కడ వండర్లు క్రియేట్ చేసింది. తెలుగులో మొదటిసారిగా వెబ్ సిరీస్లను పరిచయం చేసింది కూడా నిహారికే.
అలాంటి నిహారిక పెళ్లి తరువాత ఓ వెబ్ సిరీస్ను ప్రారంభించింది. తన భర్త చైతన్య చేతుల మీదుగానే పూజా కార్యక్రమాలు చేయించింది. అలా ఈ కార్యక్రమంలో కొత్త జంటసందడి చేసింది. ఈ వెబ్ సిరీస్లో అనసూయ కూడా ఓ ముఖ్య పాత్రను పోషిస్తోంది. అయితే ఈ మధ్యే ఈ ప్రాజెక్ట్ రెగ్యూలర్ షూటింగ్ మొదలైంది. ఈ మేరకు సెట్లోకి అడుగుపెట్టిన నిహారికకు కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్టు అనిపించింది.
Niharika Shoots For Web series At Midnight
చాలా గ్యాప్ తరువాత ఇలా సెట్లోకి రావడం, పని చేయడం ఎంతో అద్భుతంగా ఉందంటూ తన ఫీలింగ్ గురించి చెప్పింది.అయితే ఇప్పుడు మాత్రం నిహారికకు వాచిపోతున్నట్టుంది. డే అండ్ నైట్ అనే తేడా లేకుండా షూటింగ్లు చేస్తోందట. అర్దరాత్రి దాటాక కూడా షూటింగ్ చేయడంతో అసహనంగా ఫీలైనట్టు కొన్ని ఎమోజీలను పెట్టేసింది. నిద్ర వస్తోన్నట్టుగా చెబుతూ క్లాప్ కొడుతున్న ఎమోజీని కూడా షేర్ చేసింది.
ఇది కూడా చదవండి ==> ఆచార్య విషయంలో హర్ట్ అయిన చిరంజీవి.. ఇక ఆయన వద్దంటే వద్దు..?
Koppula Narasimha Reddy : మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని T.Nagar కాలనీ రోడ్డు నెం:-3లో సుమారు 11.00…
Mahesh Kumar Goud : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని పీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే…
Lady Aghori : అఘోరి వర్షిణికి సంచలన హెచ్చరిక చేసారు. ఇకనైనా మమ్మల్ని వదిలేయండి.. లేకపోతే సచ్చిపోతాం అంటూ వారు…
Divi Vadthya : బిగ్బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో దివి వైద్య ఒకరు. హైదరాబాద్కు చెందిన…
UPI : డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. డీమానిటైజేషన్ తర్వాత దేశవ్యాప్తంగా నగదు లేని లావాదేవీలు విస్తృతంగా జరిగిపోతున్నాయి.…
Ponguleti Srinivasa Reddy : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి పార్టీలకతీతంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మిస్తామని, ఈ నెలాఖరులోగా అన్ని…
GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో…
Janhvi Kapoor : టాలీవుడ్లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన…
This website uses cookies.