
pawan Kalyan : సింగపూర్ చేరుకున్న పవన్, చిరంజీవి, సురేఖ.. మార్క్ శంకర్ ఆరోగ్యం ఎలా ఉంది అంటే..?
pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లోని ఒక స్కూల్లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్.. అక్కడ కార్యక్రమాలను ముగించుకుని సింగపూర్ వెళ్లారు. మార్క్ శంకర్కు చేతులు, కాళ్లకు గాయాలుకాగా.. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది.
pawan Kalyan : సింగపూర్ చేరుకున్న పవన్, చిరంజీవి, సురేఖ.. మార్క్ శంకర్ ఆరోగ్యం ఎలా ఉంది అంటే..?
వెంటనే స్కూల్ సిబ్బందిఆస్పత్రికి తరలించారు. అక్కడ అతనికి చికిత్స అందిస్తున్నారు. అయితే బాబుని చూసేందుకు పవన్తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చిరంజీవి దంపతులు సింగపూర్ చేరుకున్నారు. కాసేపట్లో మార్క్ శంకర్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లనున్నారు. పవన్, చిరంజీవి దంపతులు
బాబు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నేవా సింగపూర్లో ఉంటున్నారు.. ఆమె గతేడాది సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. తన చదువు కోసం అన్నా లెజ్నేవా కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్తో కలిసి సింగపూర్లో ఉంటున్నారు. అక్కడ స్టడీస్ చేస్తూ.. కుమారుడ్ని కూడా సింగపూర్లో చదివిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒకటి రెండు సందర్భాల్లో సింగపూర్ వెళ్లొచ్చారు.
Aadhaar Card New Rule: భారతదేశంలో ప్రతి పౌరుడి గుర్తింపుకు ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. బ్యాంక్…
TG Govt Jobs 2026 : హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్…
Parag Agarwal : ఎలాన్ మస్క్ చేతిలో పరాభవం ఎదురైనప్పటికీ, భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ పడిలేచిన కెరటంలా…
IND vs NZ, 1st T20I : న్యూజిలాండ్తో ప్రారంభమైన ఐదు టీ20ల సిరీస్లో భారత్ ఘనవిజయాన్ని అందుకుంది. నాగ్పూర్…
Wife Killed Husband : ఇటీవల వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. కట్టుకున్న భర్త /భార్య ఉండగానే మరొకరితో సంబంధం పెట్టుకొని…
Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న తరుణంలో సామాన్యులకు 'బంగారం' గుదిబండగా మారిన సంగతి…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 22 టుడే ఎపిసోడ్ ప్రేక్షకులను భావోద్వేగాలతో…
AP Pasu Bima Scheme 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశుపోషణ అనేది వ్యవసాయం తర్వాత ప్రధాన జీవనాధారం. ముఖ్యంగా ఆవులు,…
This website uses cookies.