బాహుబలి, RRR సినిమాలతో భారతీయ చలనచిత్రంగా స్థాయిని అంతర్జాతీయ స్థాయిలో ఒక్కసారిగా పెంచేశాడు దర్శకుడు రాజమౌళి. ఈ రెండు సినిమాలు సృష్టించిన రికార్డులు ప్రపంచస్థాయిలో టాప్ మోస్ట్ దర్శకులలో ఒకరిలో రాజమౌళిని కూడా చేర్చడం జరిగాయి. దీంతో ఇప్పుడు జక్కన్న తీయబోయే మహేష్ బాబు ప్రాజెక్టుపై ప్రపంచ సినిమా రంగం మొత్తం ఆసక్తిగా గమనిస్తుంది. పరిస్థితిలో ఉంటే ఏదైనా సినిమా స్టార్ట్ చేశాడంటే రాజమౌళి చాలా సంవత్సరాలు పాటు ఇంకా పూర్తిగా సినిమాపైనే పనిచేస్తుంటారు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మహేష్ బాబు సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పనులు విజేత ప్రసాద్ చూసుకుంటూ ఉన్నారట.
ఈ క్రమంలో మహేష్ సినిమాకి ముందు రాజమౌళి పూర్తిగా ఫుల్ రిలాక్స్ అవుతున్నారట. దీనిలో భాగంగా కుటుంబంతో కలిసి తమిళనాడులో టూర్ ప్లాన్ చేయడం జరిగిందట. తుత్తుక్కుడి రిసార్ట్స్ లోకి భార్య రామా కొడుకు కార్తికేయ కూతురు మా యొక్క తో పాటు మరి కొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళటం జరిగిందట. అంతేకాదు అక్కడ కొన్ని మొక్కలు కూడా నాటడం జరిగిందట. ఈ రకంగా మహేష్ సినిమా స్టార్ట్ అవ్వకముందు రాజమౌళి తన ఫ్యామిలీతో కలిసి పూర్తిగా విశ్రాంతి తీసుకునే రీతిలో టూర్స్ వేస్తూ ఉన్నారట. ఇక మహేష్ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం.
అంతేకాదు ఈ సినిమాని రెండు మూడు భాగాలుగా తెరకెక్కే రీతిలో ప్లాన్ చేస్తున్నారట. దాదాపు ₹800 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ సినిమాగా నిర్మించబోతున్నట్లు సమాచారం. మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసం ప్రత్యేకంగా హాలీవుడ్ సాంకేతిక నిపుణులను రంగంలోకి జక్కన్న దింపుతున్నట్లు.. వార్తలు వస్తున్నాయి.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.