anchor rashmi fires on a man who attacks dog
Rashmi Gautam : బుల్లితెరపై సందడి చేస్తూ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్స్లో ఒకరు రష్మి గౌతమ్. ‘జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్’ కార్యక్రమాలతో పాటు పలు ఈవెంట్స్ కు యాంకర్గా వ్యవహరిస్తూ టాలీవుడ్ బిజియెస్ట్ యాంకర్గా రష్మి గౌతమ్ కొనసాగుతోంది. హాట్ యాంకర్గా ఉంటూ టైమింగ్ను బట్టి పంచులు వేస్తూ ప్రేక్షకుల హృదయాలను దోచుకునే రష్మిలో మరో కోణం కూడా ఉంది.మూగజీవుల పట్ల ప్రేమ చూపే రష్మి గౌతమ్ వాటికి ఫుడ్ సర్వ్ చేసేందుకు ఎప్పుడూ ముందుంటుంది. కొవిడ్ కట్డడికి విధించిన లాక్ డౌన్ టైంలో రష్మి తన సొంత డబ్బులతో ఫుడ్ రెడీ చేయించి మరీ తీసుకెళ్లి మూగజీవాలు అయిన స్ట్రీట్ డాగ్స్కు పెట్టింది. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరు వాటికి ఫుడ్ పెట్టాలని సూచించింది.
rashmi gautam emotional on Video
ఈ క్రమంలోనే మూగ జీవాలపై వచ్చిన ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి యాంకర్ రష్మి ఫైర్ అయింది. మూగ జీవాలకు నోరు ఉండదని, అవి ఆకలి అవుతుందని చెప్పలేవని పలు సందర్భాల్లో పేర్కొన్న రష్మి.. తాజాగా ఓ వీడియోను షేర్ చేసి భావోద్వేగానికి గురైంది. సదరు వీడియోలో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఓ వీధి కుక్కను కట్టేసి మరీ కొట్టారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దివాస్లో ఈ ఘటన జరిగింది. సుమారు అరగంట పాటు వీధికుక్కను కొడుతుంటే పక్కనున్న జనాలు చూస్తూ ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది రష్మి.
Anchor Rashmi Gautam Cried in Extra Jabardasth 350th promo
నోరులేని మూగ జీవిపై జరుగుతున్న దాడిని చూస్తూ పలువురు అలానే ఉండిపోవడాన్ని తప్పుపట్టింది. ఈ ఘటనతో మానవ జాతికి ఈ భూమ్మీద ఉండే అర్హత లేదంటూ భావోద్వేగానికి గురైంది రష్మి. రష్మి గౌతమ్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. గతంలోనూ రష్మి నోరు లేని మూగ జీవాల పట్ల హింసించే వారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. నోరు లేని మూగ జీవాలకు ఫుడ్ అందించాలని కోరుతూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టిన రష్మి.. సామాజిక అంశాలపైన కూడా స్పందిస్తూ తనకంటూ ఓ విలక్షణతను చాటుకుంటోంది.
Hyper Aadi Counters on Sudigali Sudheer In Dhee
Thalliki Vandanam Scheme : కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వేళ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల అమలుకు…
Ration Shops : ఆంధ్రప్రదేశ్లో మళ్లీ రేషన్ దుకాణాలు ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం సహా అనేక ప్రాంతాల్లో రేషన్ డిపోల వద్ద…
Heroine : తెలుగు, తమిళ భాషల్లో మంచి పేరు సంపాదించిన హీరోయిన్ అమలా పాల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన…
AP Government : ఏపీ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త అందించింది. ఖరీఫ్ పంట బీమా పథకానికి రూ.132.58 కోట్ల…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న “దీపం-2” పథకంలో ముఖ్యమైన మార్పు చేపట్టింది.…
Belly Fat Melts Away : మన వంటింట్లో లభించే సుగంధ ద్రవ్యాలతో ఆరోగ్యకరమైన డ్రింక్ తయారు చేసుకోవచ్చని తెలుసా?…
Today Gold Rate : జూన్ 1న బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం…
Cinnamon Water Benefits : ఉదయం పూట చేసే కర్మలు మానవ శరీరం మొత్తం ఆరోగ్యాన్ని పెంచుతాయని చెబుతారు. నిమ్మకాయ…
This website uses cookies.