samantha post about kashmir
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలి కాలంలో తెగ హాట్ టాపిక్ అవుతుంది. సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మడు చేసే పోస్ట్లు చర్చనీయాంశంగా మారుతున్నాయి. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంతపై ఒత్తిడి బాగా పెరిగింది. సమంత ఫ్యాన్స్ నాగ చైతన్యను తప్పుబడితే, చైతూ ఫ్యాన్స్ సమంతను ఆడిపోసుకున్నారు. ఇలాంటి విషయాల్లో అమ్మాయిలదే తప్పున్నట్లు చూసే సమాజం సమంతను టార్గెట్ చేసింది. సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా అనేక పోస్ట్స్ వెలిశాయి. మీడియాలో అనేక పుకార్లు చక్కర్లు కొట్టాయి.
తన గురించి తప్పుగా ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆమెకు మిశ్రమ ఫలితాలొచ్చాయి.తాజాగా సమంతకు మరోసారి ట్రోలర్స్ దెబ్బ తగిలింది. ” నా మౌనాన్ని అజ్ఞానం అనుకోవద్దు. నేను సైలెంట్గా ఉన్నానంటే ఏదైనా అంగీకరిస్తానని అనుకోవద్దు. నా దయాగుణాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు. దయాగుణం, మంచితనానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది” అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. అయితే సామ్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
samantha fire on trollers 2
సమంత పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.అయితే ఇలా పోస్ట్ చేసిన వెంటనే సమంత మరో పోస్ట్ వేసింది. దయాగుణం, మంచితనానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అని చెప్పుకొచ్చింది సమంత. ఇక ఇప్పుడు నెట్టింట్లో ఓ వార్ జరుగుతోంది. అటు ఫ్యాన్స్ కూడా దీనిపై స్పందిస్తున్నారు. సమంత ట్వీట్ ని మరింత షేర్ చేసి సమంతతో జాగ్రత్త అంటూ పోస్టులు పెడుతున్నారు. నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఈ ట్వీట్ పై స్పందిస్తున్నారు. మరి సమంత ఇంత సీరియస్ గా ట్వీట్ ఎందుకు చేసిందో అంటూ మాట్లాడుకుంటున్నారు.సమంత ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్లలో పలు చిత్రాలు చేస్తుంది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.