Home » Entertainment » Sekhar Master Stunning Comments On Jr Ntr
Entertainment

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన శేఖ‌ర్ మాస్ట‌ర్..రిహార్స‌ల్స్‌కే రాడు

Authored By
Sam C
The Telugu News | Published on: May 4, 2022, 7:30 pm
Advertisement

Jr NTR : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. టాలీవుడ్ టాప్ హీరోల‌లో మంచి టాలెంట్ ఉన్న ఎన్టీఆర్ రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప‌ల‌క‌రించాడు. త్వ‌ర‌లో కొర‌టాల శివ‌తో క‌లిసి ఓ మూవీ చేయ‌నున్నాడు. అయితే ఈ హీరో టాలెంట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సామాన్యులు,సెల‌బ్రిటీలు సైతం ఎన్టీఆర్ టాలెంట్ గురంచి ప‌లు సంద‌ర్భాల‌లో ప్ర‌శంస‌లు కురిపిస్తుంటారు. తాజాగా మీరు పని చేసిన హీరోల్లో తక్కువ టైంలో మూమెంట్స్ నేర్చుకునే హీరో ఎవరు? అని రిపోర్ట‌ర్ ప్ర‌శ్నించ‌గా, దానికి స‌మాధానం ఇచ్చిన శేఖ‌ర్ మాస్ట‌ర్.. ఎన్టీఆర్ గారు ఒక్కసారి కూడా రిహర్సల్ కి రాలేదు. ఆయన స్పాట్ లో చేసేస్తారు.

Advertisement

మిగతా హీరోలు కూడా ఒక సారి చెప్పిన వెంటనే మూమెంట్ పట్టేస్తారు అని చెప్పుకొచ్చాడు.కోరియోగ్రఫీ విషయంలో ఇంకా చెన్నై మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉందా అని శేఖ‌ర్ క‌మ్ముల‌ని ప్ర‌శ్నించ‌గా, దానికి స్పందించిన కొరియోగ్రాఫ‌ర్.. లేదు. ఇప్పుడు అంతా మన వాళ్ళకే ఇస్తున్నారు. నేను వచ్చిన కొత్తలో అక్కడ అనుభవం వున్న వారికి ఇచ్చేవాళ్ళు. ఇందులో నిర్మాతల తప్పులేదు. కోట్లు పెట్టి సినిమా చేస్తున్నారు. కొత్తవారితో రిస్క్ చేయలేరు కదా. ఇప్పుడు కూడా ఇక్కడ కొత్త వాళ్ళకి ఇవ్వాలంటే అలోచించాల్సిందే . చిరంజీవి మైత్రీ మూవీ మేకర్స్ సినిమా, రవితేజ గారి ధమాకా సినిమాలకి చేస్తున్నా. శింబు, శివకార్తికేయన్ సినిమాలు చేస్తున్నా.

sekhar master stunning comments on Jr ntr

Advertisement

సల్మాన్ ఖాన్ రాధే కి కూడా పిలిచారు. కానీ నాకే కుదరలేదు అన్నారు శేఖ‌ర్ మాస్ట‌ర్.కాగా ఎన్టీఆర్ 30 (NTR 30)వ సినిమా మ‌రి కొద్ది రోజుల‌లో మొద‌లు కానుండ‌గా, హీరోయిన్ గా అలియా భట్ ని ఎంపిక చేశారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ మూవీకి బాలీవుడ్ లో స్టార్ హోదా కలిగిన అలియా బెటర్ ఛాయిస్ గా దర్శకుడు కొరటాల భావించారు. అయితే అనుకోకుండా అలియా భట్ ఈ చిత్రం నుండి తప్పుకున్నారట. కారణం ఏదైనా అలియా భట్… ఎన్టీఆర్-కొరటాల చిత్రం చేయడం లేదన్న మాట గట్టిగా వినిపిస్తుంది. దీంతో కొరటాల శివ హీరోయిన్ రష్మిక మందానను సంప్రదించారట.అయితే అమ్మ‌డి స్థానంలో సాయి ప‌ల్ల‌విని క‌థానాయిక‌గా ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది..

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి