shivaji : బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అని నాకు మొదటి నుంచి తెలుసు .. శివాజీ

Advertisement
Advertisement

shivaji  : బిగ్ బాస్ సీజన్ 7 పూర్తి అయింది. ఈ సీజన్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలుచుకున్నాడు. అయితే అందరూ శివాజీనే ఈ టైటిల్ విన్నర్ అని అనుకున్నారు. కానీ శివాజీ కాకుండా అతడి సలహాలు విని ఆట ఆడిన పల్లవి ప్రశాంత్ ని విన్నర్ గా బిగ్ బాస్ ప్రకటించాడు. ఈ విషయంపై పలువురు మోసం జరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ పై శివాజీ స్పందిస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో తనని ఆదరించిన ప్రేక్షకులకి, తనకు ఛాన్స్ ఇచ్చిన నాగార్జున కి, బిగ్ బాస్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. శివాజీ ఇంకా మాట్లాడుతూ.. బిగ్బాస్ షో మేనేజ్మెంట్ నన్ను పక్కన పెట్టి పల్లవి ప్రశాంత్ ని విన్నర్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. అలాంటిదేమీ లేదని, నేను వాటిని నమ్మను కూడా అని అన్నారు.

Advertisement

బిగ్బాస్ వారు ఓటింగ్ ఫార్మాట్ తోనే విన్నర్ ను ప్రకటిస్తారు. అలాగే ప్రశాంత్ ని విన్నర్ గా అనౌన్స్ చేశారు. అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. షో మొదలైనప్పుడు నుంచి నేను ఒకటి అనుకున్నాను. ఇలాంటి ఒక కామన్ మ్యాన్ టైటిల్ గెలిస్తే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. యావర్ కూడా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా కామన్ మ్యాన్ గానే వచ్చాడు. అందుకే మాకు స్నేహం కుదిరింది. అంతే తప్ప మాకు గేమ్ ప్లాన్స్ ఏమీ లేవు అని శివాజీ చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ లో పాల్గొనడం ఒక మధురానుభూతి. బిగ్బాస్ అనేది ఒక పాఠశాల. ఇందులో గొడవలు కొట్టుకోవడం ఉంటాయి అనుకుంటారు కానీ అది ఏమీ ఉండదు. ఇది ఒక పాఠశాల. డిసిప్లిన్ చాలా అవసరం. మనకు లైఫ్ పాటలను నేర్పుతుంది. ఇదే మీకు చెప్పాలనుకున్నాను అని ఆయన అన్నారు.

Advertisement

ఈ షో సక్సెస్ అవ్వడంలో నాగార్జున ది ప్రధాన పాత్ర. అందులో నేను ఉండడం చాలా సంతోషం. ఇక నా బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచాడు. అతడే గెలవాలి అనుకున్నాను. ఎందుకంటే కామన్ మ్యాన్ ఎప్పుడు ఓడిపోడు. అలాగే తనకి మద్దతు పలికిన ప్రేక్షకులను త్వరలోనే కలుసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే టైటిల్ విన్నర్ గెలిచిన ప్రశాంత్ పై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పల్లవి ప్రశాంత్ అభిమానులు అత్యుస్థాహంతో అమర్ దీప్, అశ్విని శ్రీ , గీతూ రాయల్ కారులపై దాడికి పాల్పడి అల్లరి చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు కూడా నాశనం అవడంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ అతని అభిమానులపై కేసు నమోదు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

7 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

8 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

9 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

10 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

11 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

12 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

13 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

14 hours ago

This website uses cookies.