Srimukhi : శ్రీముఖి.. ఈ పేరు టీవీ ప్రేక్షకులకు చాలా ఫేమస్.. అదుర్స్ అనే ప్రోగ్రాంతో టీవీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మ స్వస్థలం నిజామాబాద్ జిల్లా. టీవీలో చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది ఈ అమ్మడు. అప్పటి నుంచి వరుసగా పలు షోలు చేస్తూ తన హోదాను అంతకంతకూ పెంచుకుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులాయి మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.ఈ మూవీలో హీరో చెల్లి క్యారెక్టర్లో యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తర్వాత ప్రేమ్ ఇష్క్ కాదలే అనే మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసింది. అనంతరం ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా యాక్ట్ చేసిన నేనుశైలజ మూవీలో హీరో చెల్లిగా యాక్ట్ చేసింది. నానీ హీరోగా యాక్ట్ చేసిన జెంటిల్ మెన్ మూవీలో ఓ కీలకపాత్రలో యాక్ట్ చేసింది శ్రీముఖి. వీటితో పాటు పలు మూవీస్లో పలు పాత్రలు పోషించింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ ఆయా మూవీస్లో యాక్ట్ చేసింది ఈ భామ.ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది ఈ బొద్దుగుమ్మ. తన ఫొటోలను షేర్ చేస్తూ అందరి చూపును తన వైపు ఆకట్టుకుంటోంది.
తాజాగా శ్రీముఖి పోస్ట్ చేసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. ఆఫ్ సారీలో ఓ వైపు తిరిగి నిల్చుని ఓర కంటతో చూస్తున్న ఫొటో షేర్ చేసింది. ఇక దీన్ని చూసిన నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. సూపర్ అని కొందరు కామెంట్స్ పెడితే కెవ్వు కేక, సో బ్యూటిఫుల్ అంటూ మరి కొందరు పొగుడుతున్నారు. ఆమె అందాన్ని చూస్తూ కామెంట్ చేయకుండా ఉండలేకపోతున్నారు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.