Mahesh Babu : చిరంజీవికి పెద్ద దెబ్బ వేసిన త్రివిక్రమ్ .. ఇదంతా మహేష్ బాబు కోసమే ..!!

Advertisement
Advertisement

Mahesh Babu : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిరంజీవికి పెద్ద దెబ్బ వేశారట. మెగాస్టార్ చిరంజీవి 2005లో ‘ జై చిరంజీవ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ నిర్మించారు. అలాగే విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో భూమిక, సమీరా రెడ్డి హీరోయిన్ లుగా నటించారు. అయితే ఈ సినిమాలో సరైన కథాబలం లేక దమ్మున్న రచన లేకపోవడంతో అట్టర్ ప్లాప్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, మాటల సహకారం అందించారు. అంతకుముందు

Advertisement

Trivikram drowned chiranjeevi for Mahesh Babu

త్రివిక్రమ్ విజయభాస్కర్ కాంబినేషన్లో మన్మధుడు, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.ఆ నమ్మకంతోనే విజయభాస్కర్ త్రివిక్రమ్ ని పెట్టుకున్నారు. కానీ త్రివిక్రమ్ అదే సమయంలో మహేష్ బాబుతో ‘ అతడు ‘ సినిమాను తెరకెక్కించాడు. మహేష్ బాబు తో ఛాన్స్ రావడంతో త్రివిక్రమ్ చిరంజీవి సినిమాపై పెద్దగా పట్టించుకోలేదు. అందుకే కథలో దమ్ము లేకపోయిందని మాటలు కూడా సరిగా రాలేదని విజయభాస్కర్ పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. అలా త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా కోసం డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని అందుకే చిరంజీవి సినిమాను అంతగా పట్టించుకోలేదని విజయభాస్కర్ ఆరోపణ చేశారు.

Advertisement

జై చిరంజీవ సినిమా డిజాస్టర్ అవడంతో విజయభాస్కర్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయారు. క్రమక్రమంగా ఆయన ఇండస్ట్రీకి దూరమయ్యారు. కానీ త్రివిక్రమ్ మాత్రం స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి 28 సినిమాను తెరకెక్కి స్తున్నాడు. అయితే మహేష్ బాబు కోసం త్రివిక్రమ్ చిరంజీవి సినిమా ను పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తుంది. మొత్తానికి త్రివిక్రమ్ చిరంజీవికి పెద్ద దెబ్బ వేశాడు అంటూ జనాలు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Recent Posts

Municipal Polling Counting : మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క ఓటు తో గెలిచిన అభ్యర్థులు వీరే !!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ప్రతి ఓటు ఎంత విలువైందో చాటిచెప్పే ఆసక్తికర సంఘటనలు వెలుగుచూశాయి. "ఒక్క ఓటుతో ఏమవుతుందిలే"…

3 minutes ago

AP Govt Good News : కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికీ ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

AP Govt Good news to New Pensions : ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల అంశంపై శాసనమండలి వేదికగా ప్రభుత్వం మరియు…

28 minutes ago

Telangana Municipal Polls 2026 : మున్సిపల్ పోరులో ‘హస్తం’ ప్రభంజనం

Telangana Municipal Polls 2026 : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ఆధిపత్యాన్ని…

1 hour ago

Rajya Sabha : ఏపీ నుండి రాజస్యభకు వెళ్లే ఎంపీలు వీరేనా ?

Rajya Sabha  : ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి సమయం దగ్గరపడుతుండటంతో, అధికార కూటమిలో అభ్యర్థుల…

3 hours ago

Fruits : ఈ పండ్లు అతిగా తింటే ఆమ్లత్వం పెరుగుతుందా? .. వాటిని ఎందుకు తినకూడదో తెలుసా ..!

Fruits : ఆరోగ్యకరమైన ఆహారం అంటే చాలా మంది ముందుగా గుర్తుచేసుకునేది పండ్లే. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే…

4 hours ago

Alcohol : మీరు మద్యం తాగుతున్నారా? … అయితే మీ కాలేయం కనిపించే ప్రమాదకర లక్షణాలు ఇవే ..!

Alcohol : మనలో చాలామంది మద్యం తాగడాన్ని ఒక సాధారణ అలవాటుగా లేదా సరదాగా భావిస్తుంటారు. కానీ మీరు తాగే…

5 hours ago

Gold, Silver Rate Today, 13 February 2026 : పసిడి ప్రియులకు శుభవార్త..ఎట్టకేలకు దిగొచ్చిన పసిడి ధర ! ఈరోజు తులం ధర ఎంతంటే !!

Gold, Silver Rate Today, 13 February 2026 : ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ముంగిట ఉన్న తరుణంలో, ఆకాశాన్నంటుతున్న…

5 hours ago

Brahmamudi February 13th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 13 ఎపిసోడ్: ఆస్తి పంపకాలు కావాల్సిందే.. ధాన్యలక్ష్మి డిమాండ్..! అప్పు, కళ్యాణ్ కిడ్నాప్?

Brahmamudi February 13th Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న పాపులర్ సీరియల్ 'బ్రహ్మముడి' Brahmamudi రోజురోజుకూ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.…

7 hours ago