
vishwak sens sensational speech at simhadri re release event
Vishwak Sen : 20 సంవత్సరాల క్రితం విడుదలైన ఎన్టీఆర్ “సింహాద్రి” బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్టీఆర్ నీ పూర్తిగా మాస్ ప్రేక్షకుల వద్దకు చేర్చడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ స్టార్ హీరోలకు సంబంధించి బ్లాక్ బస్టర్ హిట్స్ మళ్లీ విడుదల చేస్తున్నారు. దీనిలో భాగంగా ఎన్టీఆర్ సింహాద్రి మే 20వ తారీకు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆరోజు దాదాపు ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్ లపై ప్రదర్శించబోతున్నారు.
vishwak sens sensational speech at simhadri re release event
ఈ క్రమంలో సింహాద్రి రీ రిలీజ్ వేడుక పురస్కరించుకొని ఫంక్షన్ కూడా బుధవారం నిర్వహించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు యంగ్ హీరో విశ్వక్ తో పాటు దర్శకులు హను రాగవపూడి, గోపీచంద్ మలినేని, నిర్మాత నవీన్ యెర్నేని పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ… దేశమంతా.. సింహాద్రి రీ రిలీజ్ గురించి చర్చించుకుంటుంది. ఇదొక నేషనల్ న్యూస్. ఎన్టీఆర్ అభిమానిగా గర్వపడుతున్న. నాకు తెలిసినంతవరకు ఏ అభిమానికి ఇలాంటి అవకాశం వచ్చి ఉండదు.
లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఆస్కార్ వేడుక అనంతరం మరో రెండు రోజులు ఉండమని అక్కడివారు ఎన్టీఆర్ ని కోరిక… హైదరాబాద్ లో ఓ ఈవెంట్ కి హాజరుకావాలని అన్నారట. ఈ విషయం నాకు ఒకరి చెబితే తెలిసింది. ఆ రకంగా అభిమానులకు ఎన్టీఆర్ గౌరవం ఇస్తారు. నా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆ టైంలో రావటం నిజంగా నేను మర్చిపోలేనిది ఆ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను…అని విశ్వక్ సేన్ సంచలన స్పీచ్ ఇచ్చారు.
Ramantapur Pedda Cheruvu : ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా రామంతాపూర్ పెద్ద చెరువు సుందరీకరణ,…
Amla Juice Vs Chia Seeds : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో సహజ సిద్ధ పానీయాల వినియోగం…
Rajat Patidar : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో ఫైనల్కు చేరుకుంది. కీలక మ్యాచ్లో…
Dry Bottle Gourd : ప్రస్తుతం ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చాలామంది చల్లటి నీటి కోసం ఫ్రిజ్లపై ఆధారపడుతుంటే,…
Shubman Gill : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్కు భారీ షాక్ తగిలింది. కీలక పోరులో రాయల్…
Uppal Bhagayath : ఉప్పల్ బాగాయత్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్…
Brinjal : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రోహిణి కార్తె ప్రారంభమవడంతో ఎండల తీవ్రత మరింత పెరిగింది. తెలుగు పంచాంగం ప్రకారం…
KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న…
High Temperatures : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు…
Gas and Acidity : ప్రస్తుతం చాలా మంది ఉదయం లేవగానే కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి…
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
This website uses cookies.