Samantha : ఇండస్ట్రీ మొత్తం గత సంవత్సరం సమంత, నాగ చైతన్య విడాకుల గురించే చర్చించింది. సరిగ్గా సంవత్సరం క్రితం తామిద్దరం విడాకులు తీసుకోబోతున్నామని చైతే సామ్ ఇన్ స్టా పోస్ట్ ద్వారా ప్రకటించారు. ఇద్దరూ కలిసి ఒకే నోట్ ను విడుదల చేశారు. ఆ నోట్ ప్రకారం.. తాము విడిపోతున్నట్టు.. విడిపోయినా కూడా ఇద్దరం ఎప్పటికీ ఫ్రెండ్స్ గా మాత్రం ఉంటామని ఆ నోట్ సారాంశం. ఇప్పుడు ఆ నోట్ ను నిజం చేస్తూ తిరిగి ప్యాచ్ అప్ అవ్వబోతున్నారని తెలుస్తోంది. నిజానికి వాళ్ల విడాకుల తర్వాత ఇద్దరూ తమ సినిమాల్లో బిజీ అయిపోయారు.
కానీ.. ఇప్పుడు మళ్లీ ఈ జంట కలిసేందుకు ట్రై చేస్తోందట. ఎందుకంటే విడాకుల తర్వాత ఎక్కడ చూసినా.. సమంత చాలా భావోద్వేగంగా కనిపించారు. చైతన్య కూడా తామిద్దరం ఎవరికి వాళ్లం బాగానే ఉన్నామని చెప్పాడు. అయితే.. ఇటీవల సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అది ఒక ఫోటో. టీషర్ట్ మీద యూ విల్ నెవర్ వాక్ ఎలోన్ అని రాసి ఉంది. అంటే.. నువ్వు ఎప్పుడూ ఒంటరిగా ఉండవు.. అని దాని అర్థం. అంటే.. సమంత తిరిగి నాగ చైతన్యతో కలిసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?
తన టీషర్ట్ మీద ఉన్న కోట్స్ మాత్రమే హైలెట్ చేస్తూ సమంత ఎందుకు ఆ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టింది అంటూ నెటిజన్లు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు. అంటే.. ఇద్దరూ తిరిగి కలిసే చాన్స్ ఉందంటూ టాలీవుడ్ కోడై కూస్తోంది. ఇక.. ప్రస్తుతం సమంత యశోద, శాకుంతలం సినిమాలో నటిస్తోంది. మరో హాలీవుడ్ సినిమాలోనూ నటిస్తోంది. ఫుల్ బిజీగా సినిమాల్లో ఉన్నప్పటికీ తిరిగి నాగ చైతన్యతో కలవాలని సమంతకు ఉందనే వార్తలు ప్రస్తుతం ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. చూద్దాం మరి నిజంగానే ఇద్దరూ మళ్లీ కలుస్తారా? అనేది.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.