
Ayyappa Swamy Prasadam : అయ్యప్ప స్వామి ప్రసాదం ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి...!
Ayyappa Swamy Prasadam : మనందరికీ ఎంతగానో ఇష్టమైన అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని తయారు చేసుకోబోతున్నాం.. సంవత్సరంలో ఒకసారి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని శబరి వెళ్ళినప్పుడు మనందరి కోసం స్వాములు శబరి నుంచి ప్రసాదాన్ని తీసుకొస్తారు. మనం కూడా కొంచమైనా ఎంతో ఇష్టంగా తింటాం. ఈ ప్రసాదం అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే అమృతం లాగా ఉంటుంది. కాబట్టి మరి ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: రెడ్ రైస్, నెయ్యి ఎండు కొబ్బరి ముక్కలు, శొంఠిపొడి, తాటి బెల్లం మొదలైనవి.. తయారీ విధానం: ప్రసాదం కోసం కప్పు రెడ్ రైస్ ని తీసుకోవాలి. ఇవి ఈజీగా సూపర్ మార్కెట్స్ లో లభిస్తాయి. లేదా ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఇవి దొరకని బ్రౌన్ రైస్ కూడా వాడొచ్చు.. ఈ రైస్ ని ఒక బౌల్లోకి తీసుకుని ఇందులోకి సరిపడినంత వాటర్ ని యాడ్ చేసి ఇప్పుడు చేతులతో ఈ బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కుని నీలంతా వంపేసి బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ కొబ్బరి ముక్కలు పెద్దగా కొస్తే తినేటప్పుడు గట్టిగా తగులుతాయి. కాబట్టి ముక్కలు చిన్నగా కోసుకోండి. ముక్కలు లైట్ గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక బౌల్ లోకి తీసుకుని ఇందులోకి మనం ముందుగా శుభ్రపరుచుకున్నా బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి.
నేతిలో ఈ బియ్యాన్ని రెండు నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. బియ్యం నేతిలో వేయించుకోవడం వల్ల స్టిఫ్ గా ఉంటాయి. ఓవర్ కుక్ అవ్వకుండా రైస్ మెత్తగా కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల వాటార్న్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఒక కప్పు రైస్ కి మూడు కప్పుల నీళ్లు అనమాట.. అదే మీరు బ్రౌన్ రైస్ వాడితే రెండు కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఐదు నుంచి పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని రైస్ బాగా కుక్ అయిన తర్వాత మూడు కప్పుల తాటి బెల్లాన్ని ఆడ్ చేసుకోవాలి. అంటే ఒక కప్పు రైస్ కి మూడు కప్పుల తాటి బెల్లం సరిపోతుంది. ఇక్కడ తాటి బెల్లాన్ని వాడాలి. ఈ తాటి బెల్లం లో ఎలాంటి డస్ట్ గాని లేవు కాబట్టి డైరెక్ట్ గ రైస్ లోకి బెల్లాన్ని ఆడ్ చేశాను.
మీరు వాడుతున్న బెల్లం లో డస్ట్ ఉంటే సపరేట్గా బెల్లల్లోకి వాటర్ యాడ్ చేసి కరిగిన తర్వాత వడ కట్టి ఆడ్ చేయండి. బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సొంటిపొడి అలాగే మనం ముందుగా నేతిలో వేయించుకున్న ఎండుకొబ్బరి ముక్కలు కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఈ రెసిపీకి కంపల్సరిగా డ్రై జింజర్ పౌడర్ని వాడాలి. కొద్దిగా దగ్గరపడికి పడే వరకు ఉడికించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రసాదాన్ని స్వామి వారికి సమర్పించి మీరు తినవచ్చు… అంతే ఎంతో సింపుల్ గా అయ్యప్ప స్వామి ప్రసాదం రెడీ..
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
This website uses cookies.