ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేస్తున్న నిరసనలు మంగళవారానికి 644వ రోజుకు చేరుకున్నాయి. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ జిల్లాలోని తుళ్లూరు మండల పరిధి గ్రామాల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఏపీకి అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించే వరకు ఈ ఆందోళనలు కొనసాగుతాయని రైతులు, మహిళలు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతిగా పేర్కొంటూ సెక్రెటేరియట్తో పాటు పలు భవనాలు నిర్మించగా, ప్రస్తుతం వైసీపీ సర్కారు మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వికేంద్రీకరణే లక్ష్యంగా ఏపీలో మూడు రాజధానులు ఉండాలని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి గతంలో పేర్కొన్నారు. కార్యనిర్వహక రాజధానిగా విశాఖపట్నం, జ్యుడీషియల్ క్యాపిటల్గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి ఉంటుందన్నారు. అయితే, గత ప్రభుత్వ హయాంలో రాజధాని కోసం అమరావతిలో భూములిచ్చిన రైతులు ఈ నిర్ణయం ద్వారా నష్టపోతున్నారు. ఈ క్రమంలోనే వారు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతున్నారు.
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
This website uses cookies.