ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేస్తున్న నిరసనలు మంగళవారానికి 644వ రోజుకు చేరుకున్నాయి. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ జిల్లాలోని తుళ్లూరు మండల పరిధి గ్రామాల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఏపీకి అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించే వరకు ఈ ఆందోళనలు కొనసాగుతాయని రైతులు, మహిళలు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతిగా పేర్కొంటూ సెక్రెటేరియట్తో పాటు పలు భవనాలు నిర్మించగా, ప్రస్తుతం వైసీపీ సర్కారు మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వికేంద్రీకరణే లక్ష్యంగా ఏపీలో మూడు రాజధానులు ఉండాలని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి గతంలో పేర్కొన్నారు. కార్యనిర్వహక రాజధానిగా విశాఖపట్నం, జ్యుడీషియల్ క్యాపిటల్గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి ఉంటుందన్నారు. అయితే, గత ప్రభుత్వ హయాంలో రాజధాని కోసం అమరావతిలో భూములిచ్చిన రైతులు ఈ నిర్ణయం ద్వారా నష్టపోతున్నారు. ఈ క్రమంలోనే వారు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతున్నారు.
Today Gold Rate : జూన్ 3 మంగళవారం నాటికి దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. గత…
Health Benefits Of Water Apple : పోషకాహారం మరియు చర్మ సంరక్షణ ప్రపంచంలో, సహజ నివారణలు అపారమైన ప్రజాదరణ…
Kidney Disease Signs : మూత్రపిండ వ్యాధికి సంబంధించిన అనేక శారీరక సంకేతాలు ఉన్నాయి. కానీ కొన్నిసార్లు ప్రజలు వాటిని…
Rajendra Prasad : సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ తీవ్ర పదజాలంతో ఆలీపై సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ఆయన చర్చనీయాంశంగా…
Phalsa vs Jamun : వేసవి ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ రెండు బెర్రీలు - ఫాల్సా మరియు జామున్ - వాటి…
Ashu Reddy : జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి ఏదో ఒక విషయంతో నిత్యం వార్తలలో నిలుస్తూ…
Coffee With Lemon : బరువును కరిగించే మ్యాజిక్ కషాయం? అందరికీ ఒకటి కావాలి కదా? ఒక కప్పు కాఫీలో…
Birth Month Say About You : మీ పుట్టిన నెల మీ వ్యక్తిత్వాన్ని చాలా వరకు ప్రభావితం చేస్తుంది.…
This website uses cookies.