Guntur.. మట్టి విగ్రహాలే ముద్దు : అంబటి రాంబాబు

Advertisement
Published by
Advertisement

మట్టి విగ్రహాలతోనే పర్యావరణానికి మేలు జరుగుతుందని, కావున ప్రతీ ఒక్కరు వాటినే వాడాలని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లిలో ఆయన మట్టి గణపతుల ప్రతిమలను పలువురికి శుక్రవారం పంపిణీ చేశారు. మట్టితో చేసిన గణనాథులనే ప్రజలు పూజించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసమై ప్రతీ ఒక్కరు మట్టి గణేశుడి ప్రతిమలనే పూజించాలన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని పట్టణంలోని పలు వీధుల్లో ప్రజలు విఘ్నేశ్వర విగ్రహాలను ప్రతిష్టించారు. ఇకపోతే గాంధీ బొమ్మ సెంటర్‌లో ఆర్య వైశ్య యువజన సంఘం అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

Advertisement

Advertisement

పర్యావరణానికి ఎటువంటి నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైన ఉందని తెలిపారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా బాధ్యత తీసుకుని పర్యావరణ పరిరక్షణకుగాను తమ వంతు పాటు పడాలని చెప్పారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి గణేశులను పూజించడం ద్వారా పండుగ ప్రాశస్త్యం నెరవేరడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని పెద్దలు చెప్తున్నారు.

 

Advertisement

Recent Posts

Vijay Deverakonda : దేవరకొండ లైనప్ చూస్తే Goosebumps రా..!

Vijay Deverakonda  : సాధారణంగా టయర్ 2 హీరోలకు వరుసగా కొన్ని ఫ్లాపులు పడితే, నిర్మాతలు బడ్జెట్ తగ్గించేసి రిస్క్…

1 hour ago

Telangana : ఇదొక్కటీ జరిగితే KCR మళ్ళీ CM పక్కా..!

Telangana : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. అదేంటంటే, కొంతకాలంగా ఫామ్ హౌస్ కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత…

4 hours ago

Pawan Kalyan : అసలేంటి ఆ సర్జరీ ? పవన్ కళ్యాణ్ కి ఏమైంది ? ఎన్నాళ్ళు రెస్ట్ ?

Pawan Kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, అభిమానుల్లో…

6 hours ago

Modi : బిల్లు విషయం లో MODI ప్లాన్ B ఇదే , ఇక ఎవ్వరూ ఆపలేరు?

Modi  : రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు సహజం. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ…

7 hours ago

Gold : అక్షయ తృతీయ 2026 .. చరిత్ర సృష్టించిన బంగారం .. దశాబ్ద కాలంలో పసిడి ప్రభావం ఇలా ..!

Gold : భారతీయుల జీవితంలో బంగారం అనేది కేవలం ఒక లోహం కాదు అది సంప్రదాయం, భద్రత, భవిష్యత్తుకు సంకేతం.…

9 hours ago

Rythu Bharosa : రైతులకు శుభవార్త .. రెండో విడత నిధుల విడుదలకు ముహుర్తం ఖరారు ..!

Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు…

10 hours ago

Palapandlu : ధరలో హాట్ టాపిక్‌గా మారిన ఈ పండ్లు .. ఎండాకాలంలో ఆరోగ్యానికి అద్భుతమైన వరం ..!

Palapandlu : ఎండాకాలం రాగానే మార్కెట్‌లో కొన్ని ప్రత్యేకమైన అడవి పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిలో ముఖ్యంగా “పాల పండ్లు”…

12 hours ago

Lemon Juice : వేసవిలో నిమ్మరసం ఎంత తాగితే మంచిదో తెలుసా? .. ఎక్కువ తీసుకుంటే వచ్చే ఇబ్బందులు ఇవే ..!

Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చాలు దాహం వేధించడం మొదలవుతుంది. అలాంటి వేళలో మనకు వెంటనే గుర్తొచ్చేది చల్లని…

13 hours ago

Coconut Water : 30 రోజుల పాటు కొబ్బ‌రినీళ్ల‌ను తాగితే క‌లిగే లాభాలు ఇవే..!

Coconut Water : దేశవ్యాప్తంగా ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మధ్యాహ్నం వేళ…

15 hours ago

AP Survey : ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. మైండ్ బ్లాక్ సర్వే!

AP Survey  : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. అధికారం ఎవరిది అన్న విషయంపై ఎప్పుడూ ఉత్కంఠ కొనసాగుతూనే…

24 hours ago

Ys Jagan : హుటాహుటిన లండన్ బయలుదేరిన జగన్ .. విచిత్రమైన కారణం..!

Ys Jagan  : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన లండన్ ప్రయాణం అవుతుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో…

1 day ago

Telangana BJP : తెలంగాణలో బీజేపీ దెబ్బతినడానికి ఇదే అతిపెద్ద కారణం..!

Telangana BJP : తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకోలేకపోవడానికి ప్రధాన కారణం గతంలో జరిగిన నియోజకవర్గాల…

1 day ago