kidney : మన చెడు అలవాట్లే కిడ్నీలను పాడు చేస్తాయంట తెలుసా...!
kidney : మా శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒకటి. అయితే కిడ్నీలు అనేవి మన శరీరంలో ఎంతో అవసరమైన అవయవాలు. వాటి ప్రధాన పని మన శరీరంలో ఉన్నటువంటి మలినాలను ఫిల్టర్ చేయటం. అలాగే మూత్రపిండాలనేవి సరిగ్గా పని చేయకపోయినా లేక విఫలమైనా అప్పుడు మన శరీరంలో టాక్సిన్స్ అనేవి పేరుకుపోవడం మొదలవుతుంది. ఇది ఇతర రకాల వ్యాధులను కూడా వ్యాప్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీకు కిడ్నీ గనక ఫెయిల్యూర్ అయినట్లయితే డయాలసిస్ ను ఆశ్రయించాల్సి వస్తుంది. నిజం చెప్పాలంటే. మన చెడు అలవాట్ల వలన మూత్రపిండల సమస్యలు వస్తాయి అని మీకు తెలుసా. అవును ఇది నిజం. మన చెడు అలవాట్లే మన కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నిజం చెప్పాలంటే కిడ్నీలు అనేవి సరిగ్గా పని చేస్తేనే శరీరంలో ఎన్నో పనుల్లో సమస్యలు అనేవి ఉండవు.
కానీ ఎలాంటి సమస్య అయినా మొదలైంది అంటే ఎన్నో వ్యాధులు వస్తాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనితో పాటుగా ఎంతో ముఖ్యమైన అవయవాలు కూడా దెబ్బతినె అవకాశం ఉంది అని అంటున్నారు. అయితే ప్రస్తుతం మన బిజీ లైఫ్ మరియు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల మన కిడ్నీలు కూడా పాడవుతున్నాయి. బాధాకర విషయం ఏమిటి అంటే. ఈ తప్పులు అనేవి మనకు తెలియకపోవడం. ఒకవేళ ఆ తప్పులు అనేవి మనకు తెలిసిన వాటిని పట్టించుకోకపోవడం అని నిపుణులు అంటున్నారు.ఈ అలవాట్లు కిడ్నీలను దెబ్బతీస్తాయి ఎక్కువసేపు మూత్రాన్ని బిగపట్టుకొని ఉండడం : సాధారణంగా మనం ప్రయాణం చేసే టైంలో లేక నిద్రించే టైమ్ లో తెల్లవారే వరకు మూత్రాన్ని బిగపట్టుకొని ఉంటాము. ముఖ్యంగా చెప్పాలంటే మార్కెట్లో లేక రోడ్డు పక్కన ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్ అందుబాటులో లేనప్పుడు ఎంతో మంది టైం కి మూత్ర విసర్జన అనేది చేయరు. అయితే ఇలా చేయటం ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తుంది. ఇలా చేయటం వలన కిడ్నీపై ఒత్తిడి అనేది పెరిగి ఎంతో ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది…
మన శరీరం అనేది ఎక్కువ భాగం నీటితోనే ఉంటుంది. కావున రోజంతా కూడా మన శరీరాన్ని హైబ్రిడ్జ్ గా ఉంచటం ఎంతో అవసరం. దీనివలన శరీర భాగాలు అన్నీ కూడా ఎంతో సక్రమంగా పనిచేస్తాయి. అయితే శరీరంలో నీటి కొరత అనేది ఏర్పడినప్పుడు శరీరంలో విష పదార్థాలు అనేవి బయటకు రాకపోవటమే కాక కిడ్నీలనేవి మురికిని శుభ్రం చేయడం ఎంతో కష్టమవుతుంది. దీంతో కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంటుంది…
kidney : మన చెడు అలవాట్లే కిడ్నీలను పాడు చేస్తాయంట తెలుసా…!
కిడ్నీలు పాడయ్యే ఆహారాలు తినడం : మనం తీసుకునే ఆహారం కూడా కిడ్నీ ఆరోగ్యాన్ని పాడు చేయటానికి కారణం అవుతాయి. కావున పచ్చి కూరగాయలు మరియు తాజా పండ్లు,పండ్ల రసాలు లాంటి ఆరోగ్యకరమైన వాటిని తీసుకోవటం మంచిది. అలాగే అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. అయితే మీరు బేకన్, సాసేజ్, హాట్ డాగ్లు, రెడ్ మీట్, బర్గర్లు, పిజ్జా, ప్రాసెస్ చేసేటటువంటి పదార్థాలను తీసుకుంటే అవి మూత్రపిండాలకు ఎంతో హాని కలిగిస్తాయి. కాబట్టి మూత్రపిండాలకు హాని కలిగించే ఆహారాలను తీసుకోకుండా ఉండటంతో పాటు ఎక్కువ నీరు తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.