Empty Stomach : పసుపు అనేది ప్రతి ఒక్కరి వంట గదిలో కచ్చితంగా ఉంటుంది. అయితే ఈ పసుపులో ఎన్నో ఔషధా గుణాలు ఉన్నాయి. అందువలన పసుపుతో చేసినటువంటి వంటకాలు తీసుకోవటం వలన ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అయితే పరిగడుపున ఈ పసుపు నీళ్లను తీసుకోవడం వలన కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని మీకు తెలుసా. అయితే పరిగడుపున ఈ పసుపు నీళ్ళను తీసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ఈ పసుపు నీళ్లనేవి ఎంతో బాగా పనిచేస్తాయి. అంతేకాక పరిగడుపున ఈ పసుపు నీళ్లను తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ అనేది ఎంతో మెరుగుపడుతుంది. ఈ పసుపు నీటి వలన చర్మం కూడా ఎంతో మెరిసిపోతుంది. అయితే పరిగడుపున ఈ పసుపు నీళ్లను తాగటం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం…
ఖాళీ కడుపుతో పసుపు నీళ్లను తీసుకోవటం వలన మన శరీర బరువును కూడా నియంత్రించవచ్చు. ఈ పసుపులో ఉన్నటువంటి యాంటీ యాక్సిడెంట్ గణాలు అనేవి శరీర బరువు పెరగకుండా చూస్తాయి. అయితే ప్రస్తుత కాలంలో గుండెపోటుతో మరణాలు అనేవి అధికంగా ఉన్నాయి. అందువలన ఈ పసుపు నీళ్లను తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ శాతం తగ్గి శరీరంలో రక్త పోటు కంట్రోల్లో ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే క్యాన్సర్ లక్షణాలను నియంత్రించడంలో కూడా ఈ పసుపు నీరు ఎంతగానో పని చేస్తాయి. ఈ పసుపు నీళ్లను ప్రతినిత్యం తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి అనేది కూడా పెరుగుతుంది. అలాగే ఈ పసుపు నీళ్లను తాగటం వలన మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే అల్జీమర్స్ వ్యాధి బారిన పడకుండా ఉండాలి అంటే ఈ పసుపు నీళ్లను పరిగడుపున తీసుకోవాలి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ పసుపులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు…
ఈ పసుపు నీళ్లు అనేవి రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా ఎంతో మేలు చేస్తాయి. దీంతో శరీరంలోని విష పదార్థాలను తొలగించి చర్మాన్ని ఎంతో కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. ఈ పసుపు నీళ్లను తీసుకోవటం వలన మన శరీరంలో గాల్ బ్లాడర్ వలన బైల్ ఉత్పత్తి అనేది పెరుగుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ అనేది ఎంతో మెరుగుపడుతుంది. అంతేకాక కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ఈ పసుపులో ఉనటువంటి యాంటీ సెప్టిక్ గుణాలు శరీరంలో ఎన్నో నొప్పులను నియంత్రించేందుకు పనిచేస్తుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ పసుపు నీళ్లు తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఈ పసుపు నీళ్ళ లో ఉన్న యాంటీ క్యాన్సర్ గుణాలు అనేవి శరీరంలో క్యాన్సర్ లక్షణాలను పెరగకుండా అడ్డుకుంటుంది. అంతేకాక కాలేయ ఆరోగ్యానికి కూడా ఈ పసుపు దివ్య ఔషధం లాగా పని చేస్తుంది…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.