Empty Stomach : పరిగడుపున ఈ పసుపు నీళ్లను తీసుకోండి… ఈ సమస్యలకు చెక్ పెట్టండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Empty Stomach : పరిగడుపున ఈ పసుపు నీళ్లను తీసుకోండి… ఈ సమస్యలకు చెక్ పెట్టండి…!

Empty Stomach : పసుపు అనేది ప్రతి ఒక్కరి వంట గదిలో కచ్చితంగా ఉంటుంది. అయితే ఈ పసుపులో ఎన్నో ఔషధా గుణాలు ఉన్నాయి. అందువలన పసుపుతో చేసినటువంటి వంటకాలు తీసుకోవటం వలన ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అయితే పరిగడుపున ఈ పసుపు నీళ్లను తీసుకోవడం వలన కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని మీకు తెలుసా. అయితే పరిగడుపున ఈ పసుపు నీళ్ళను తీసుకోవటం వలన ఎన్నో […]

 Authored By ramu | The Telugu News | Updated on :30 July 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Empty Stomach : పరిగడుపున ఈ పసుపు నీళ్లను తీసుకోండి... ఈ సమస్యలకు చెక్ పెట్టండి...!

Empty Stomach : పసుపు అనేది ప్రతి ఒక్కరి వంట గదిలో కచ్చితంగా ఉంటుంది. అయితే ఈ పసుపులో ఎన్నో ఔషధా గుణాలు ఉన్నాయి. అందువలన పసుపుతో చేసినటువంటి వంటకాలు తీసుకోవటం వలన ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అయితే పరిగడుపున ఈ పసుపు నీళ్లను తీసుకోవడం వలన కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని మీకు తెలుసా. అయితే పరిగడుపున ఈ పసుపు నీళ్ళను తీసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ఈ పసుపు నీళ్లనేవి ఎంతో బాగా పనిచేస్తాయి. అంతేకాక పరిగడుపున ఈ పసుపు నీళ్లను తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ అనేది ఎంతో మెరుగుపడుతుంది. ఈ పసుపు నీటి వలన చర్మం కూడా ఎంతో మెరిసిపోతుంది. అయితే పరిగడుపున ఈ పసుపు నీళ్లను తాగటం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం…

ఖాళీ కడుపుతో పసుపు నీళ్లను తీసుకోవటం వలన మన శరీర బరువును కూడా నియంత్రించవచ్చు. ఈ పసుపులో ఉన్నటువంటి యాంటీ యాక్సిడెంట్ గణాలు అనేవి శరీర బరువు పెరగకుండా చూస్తాయి. అయితే ప్రస్తుత కాలంలో గుండెపోటుతో మరణాలు అనేవి అధికంగా ఉన్నాయి. అందువలన ఈ పసుపు నీళ్లను తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ శాతం తగ్గి శరీరంలో రక్త పోటు కంట్రోల్లో ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే క్యాన్సర్ లక్షణాలను నియంత్రించడంలో కూడా ఈ పసుపు నీరు ఎంతగానో పని చేస్తాయి. ఈ పసుపు నీళ్లను ప్రతినిత్యం తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి అనేది కూడా పెరుగుతుంది. అలాగే ఈ పసుపు నీళ్లను తాగటం వలన మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే అల్జీమర్స్ వ్యాధి బారిన పడకుండా ఉండాలి అంటే ఈ పసుపు నీళ్లను పరిగడుపున తీసుకోవాలి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ పసుపులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు…

Empty Stomach పరిగడుపున ఈ పసుపు నీళ్లను తీసుకోండి ఈ సమస్యలకు చెక్ పెట్టండి

Empty Stomach : పరిగడుపున ఈ పసుపు నీళ్లను తీసుకోండి… ఈ సమస్యలకు చెక్ పెట్టండి…!

ఈ పసుపు నీళ్లు అనేవి రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా ఎంతో మేలు చేస్తాయి. దీంతో శరీరంలోని విష పదార్థాలను తొలగించి చర్మాన్ని ఎంతో కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. ఈ పసుపు నీళ్లను తీసుకోవటం వలన మన శరీరంలో గాల్ బ్లాడర్ వలన బైల్ ఉత్పత్తి అనేది పెరుగుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ అనేది ఎంతో మెరుగుపడుతుంది. అంతేకాక కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ఈ పసుపులో ఉనటువంటి యాంటీ సెప్టిక్ గుణాలు శరీరంలో ఎన్నో నొప్పులను నియంత్రించేందుకు పనిచేస్తుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ పసుపు నీళ్లు తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఈ పసుపు నీళ్ళ లో ఉన్న యాంటీ క్యాన్సర్ గుణాలు అనేవి శరీరంలో క్యాన్సర్ లక్షణాలను పెరగకుండా అడ్డుకుంటుంది. అంతేకాక కాలేయ ఆరోగ్యానికి కూడా ఈ పసుపు దివ్య ఔషధం లాగా పని చేస్తుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది