Categories: HealthNews

Diabetes : మధుమేహం బాధితులు ప్రతిరోజు ఈ పండు తిన్నారంటే ఇక ఈ వ్యాధికి చెక్…

Advertisement
Advertisement

ప్రస్తుత జీవనశైలిలో చాలామంది ఎక్కువగా ఇబ్బంది పడే వ్యాధి ఈ మధుమేహ వ్యాధి.. ఈ మధుమేహంతో వయసు తారతమ్యాలు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ ఒక్క పండుతో మధుమేహానికి చెక్ పెట్టవచ్చంట. ఆ పండు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
సీజన్స్ మారే నేపథ్యంలో ఆయా సీజన్లో ప్రకృతి కొన్ని ఫలాలను అందిస్తుంది. ఈ పండ్లు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంటాయి, అందుకే ఏ కాలంలో దొరికే పండ్లను ఆ కాలంలోనే కచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. వర్షాకాలంలో బేరి, పైనాపిల్, పనస, ఇలా అనేక రకాల ఫ్రూట్స్ మనకు అందుబాటులో ఉంటాయి.

Advertisement

ఈ పండ్లలో ముఖ్యమైనవి ఈ బేరి పండ్లు. ఈ పండులో విటమిన్ సి పోలేట్ పొటాషియం వంటి ఎన్నో రకాల పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పండు రుచి తీపిగా ఉంటుంది. దీనిలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన, ఎన్నో వ్యాధుల బారి నుండి ఉపశమనం కలిగిస్తుంది, అందువలన ఈ వర్షాకాలంలో ఈ బేరి పండును రోజుకు ఒకటి తినాలి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండు తినడం వలన క్యాన్సర్ నుంచి గుండెపోటు నుంచి అలాగే మలబద్ధకం నుంచి కొలెస్ట్రాల్ నుంచి ఈ పండు కాపాడుతుంది. అయితే ఈ పండును చెట్టు నుండి కోసిన తర్వాత నాలుగు రోజుల్లోనే తీసుకోవాలి.

Advertisement

Diabetes sufferers eat this fruit every day to check this disease

లేదంటే ఈ పండు పాడైపోతుంది. ఈ పండు తీసుకోవడం వలన రక్తములో షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది. యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఈ పండులో పుష్కలంగా ఉంటాయి. మధుమేహం బాధితులు రక్తములో చక్కెర స్థాయి కంట్రోల్లో ఉండాలంటే ఈ బేరి పండును ప్రతిరోజు తప్పకుండా తీసుకోవాలి. ఈ పండును ప్రతిరోజు తీసుకోవడం వలన ఊపిరితిత్తులు మూత్రాశయం పెద్దప్రేగు క్యాన్సర్ ఇలాంటి వ్యాధుల నుండి విముక్తి పొందవచ్చు, అని అధ్యయనం తెలుపుతుంది. ఇలాంటి బేరి పండును ప్రతిరోజు తిని అన్ని వ్యాధులకు చెక్ పెట్టండి.

Advertisement

Recent Posts

T20 World Cup 2026: కివీస్ కోట బద్దలు.. న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం!

T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…

1 hour ago

Telangana : తెలంగాణా హంగ్ మున్సిపాలిటీల్లో అధికారం ఎవరిది..?

Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…

3 hours ago

Rashmi Gautam : బంగారం లాంటి వాడు దొరికాడు .. యాంకర్ రష్మీ పెళ్లి కి అంతా రెడీ !

Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…

4 hours ago

Shivajyothi : బిడ్డని కన్న ఆనందం కూడా లేకుండా శివజ్యోతి కి బిగ్ బ్యాడ్ న్యూస్..!

Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…

5 hours ago

Womens : ఏపీ లో మహిళల కు బంపర్ గుడ్ న్యూస్..!

Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government  2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…

7 hours ago

Nara Lokesh : బిగ్ బ్రేకింగ్ : నారా లోకేష్ పటాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ ..!

Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…

7 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్..మరో మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో భరోసా డబ్బు జమ !!

Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…

11 hours ago