
Diabetes sufferers eat this fruit every day to check this disease
ప్రస్తుత జీవనశైలిలో చాలామంది ఎక్కువగా ఇబ్బంది పడే వ్యాధి ఈ మధుమేహ వ్యాధి.. ఈ మధుమేహంతో వయసు తారతమ్యాలు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ ఒక్క పండుతో మధుమేహానికి చెక్ పెట్టవచ్చంట. ఆ పండు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
సీజన్స్ మారే నేపథ్యంలో ఆయా సీజన్లో ప్రకృతి కొన్ని ఫలాలను అందిస్తుంది. ఈ పండ్లు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంటాయి, అందుకే ఏ కాలంలో దొరికే పండ్లను ఆ కాలంలోనే కచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. వర్షాకాలంలో బేరి, పైనాపిల్, పనస, ఇలా అనేక రకాల ఫ్రూట్స్ మనకు అందుబాటులో ఉంటాయి.
ఈ పండ్లలో ముఖ్యమైనవి ఈ బేరి పండ్లు. ఈ పండులో విటమిన్ సి పోలేట్ పొటాషియం వంటి ఎన్నో రకాల పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పండు రుచి తీపిగా ఉంటుంది. దీనిలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన, ఎన్నో వ్యాధుల బారి నుండి ఉపశమనం కలిగిస్తుంది, అందువలన ఈ వర్షాకాలంలో ఈ బేరి పండును రోజుకు ఒకటి తినాలి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండు తినడం వలన క్యాన్సర్ నుంచి గుండెపోటు నుంచి అలాగే మలబద్ధకం నుంచి కొలెస్ట్రాల్ నుంచి ఈ పండు కాపాడుతుంది. అయితే ఈ పండును చెట్టు నుండి కోసిన తర్వాత నాలుగు రోజుల్లోనే తీసుకోవాలి.
Diabetes sufferers eat this fruit every day to check this disease
లేదంటే ఈ పండు పాడైపోతుంది. ఈ పండు తీసుకోవడం వలన రక్తములో షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది. యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఈ పండులో పుష్కలంగా ఉంటాయి. మధుమేహం బాధితులు రక్తములో చక్కెర స్థాయి కంట్రోల్లో ఉండాలంటే ఈ బేరి పండును ప్రతిరోజు తప్పకుండా తీసుకోవాలి. ఈ పండును ప్రతిరోజు తీసుకోవడం వలన ఊపిరితిత్తులు మూత్రాశయం పెద్దప్రేగు క్యాన్సర్ ఇలాంటి వ్యాధుల నుండి విముక్తి పొందవచ్చు, అని అధ్యయనం తెలుపుతుంది. ఇలాంటి బేరి పండును ప్రతిరోజు తిని అన్ని వ్యాధులకు చెక్ పెట్టండి.
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…
This website uses cookies.