
Monsoon : వానాకాలంలో ఈ 3 రకాల పప్పులను తినకండి... లేదంటే సమస్యల్లో పడ్డట్టే...
Monsoon : ప్రతి ఒక్కరి ఇంట్లో టైం కి కూరగాయలు లేకుంన్నా పప్పు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అయితే మాంసాహారం తీసుకొని వారికి వారి శరీరంలో ప్రోటీన్ల లోపాన్ని తీర్చె ఏకైక మార్గం పప్పు మాత్రమే. అందుకే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఆహారంలో పప్పులు తీసుకోవాలి అని నిపుణులు అంటున్నారు.ఈ పప్పులు అనేవి పోషకాలతో నిండి ఉంటాయి. వీటిలో ప్రోటీన్, పీచు తో పాటుగా మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, ఐరన్ లాంటి ఇతర మినరల్స్ ఈ పప్పులో ఉన్నాయి. అయితే ఈ పప్పులను తీసుకోవడం వలన మన శరీరంలో పోషకాహార లోపం ఉండదు. అయితే ఈ పప్పులను తీసుకోవటం వలన ఆరోగ్యానికి కూడా నష్టం ఉండదు. కానీ వర్షాకాలంలో మాత్రం ఈ పప్పులను అసలు తీసుకోకూడదు. ఇది మీకు విచిత్రంగా అనిపించిన ఇది మాత్రం నిజం. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ మూడు రకాల పప్పులను అసలు తినకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం…
కందిపప్పు : వాన కాలంలో గాలిలో తేమ అనేది అధికంగా ఉంటుంది. ఈ టైంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే గ్యాస్,గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కందిపప్పును తీసుకోవటం వలన కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. ఈ పప్పులో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. అలాగే శరీరంలో పీచు పదార్థం అనేది పెరిగితే అజీర్తి సమస్య కూడా వచ్చే అవకాశం ఉన్నది.అలాగే కడుపు ఉబ్బరం సమస్యలు కూడా వస్తాయి. అప్పుడు మన శరీరం లో సమస్యలు ఏర్పడుతుంది…
రాజ్మాను బాగా ఉడకబెట్టి తీసుకోకపోతే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ పప్పులో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాపర్, పొటాషియం కూడా ఉన్నాయి. ఈ వర్షాకాలంలో రాజ్మాలు తీసుకోవడం వలన అజీర్ణ సమస్య వస్తుంది.
Monsoon : వానాకాలంలో ఈ 3 రకాల పప్పులను తినకండి… లేదంటే సమస్యల్లో పడ్డట్టే…
శనగలు : ఈ శనగలను ఎంతో మంది ఉడికించి లేక మలకెత్తిన వాటిని తినటానికి ఎక్కువగా ఇష్టపడతారు. అయితే వానాకాలంలో ఈ పప్పును తినకుండా ఉండటమే చాలా మంచిది. ఈ శనగలలో ఎంన్నో లాభాలు ఉన్నప్పటికీ కూడా ఈ వానా కాలంలో వాటిని తీసుకోవటం వలన గ్యాస్, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి…
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…
This website uses cookies.