Categories: ExclusiveHealthNews

Health Tips : ఈ ఆహార పదార్థాలు తిన్న వెంటనే నీటిని తాగుతున్నారా.? అయితే మీ ఆరోగ్యం డేంజర్ లో పడినట్లే…!!

Advertisement
Advertisement

Health Tips : చాలామంది ఆహార పదార్థాలు తిన్న వెంటనే నీటిని తాగుతూ ఉంటారు.. అయితే మన ఇంట్లో ఉన్న పెద్దలు ఆహారం తిన్న వెంటనే నీటిని తాగకూడదు అని చెప్తూ ఉంటారు. అయినా వినిపించుకోకుండా అలాగనే తాగేస్తూ ఉంటారు. మన చిన్న వయసు నుంచి మన ఇంట్లో ఉన్న పెద్దలు ఆహారం తీసుకున్న వెంటనే నీటిని తాగకూడదు అని చెప్తూ ఉంటారు. అయితే పెద్దలు అలా చెప్పడం వెనక ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి.. దానికి ఈ సలహా వెనక ఉన్న కారణాన్ని మీకు తెలియజేయబోతున్నాం.. ఆహారం తిన్న వెంటనే నీటిని తీసుకోవద్దు. అనడానికి కారణం జీర్ణం అవడంలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయని ఇంకొక వైపు ఆహారం తిన్న తర్వాత గోరువెచ్చని నీరు తీసుకుంటే పర్వాలేదు..

Advertisement

Do you drink water immediately after eating these foods

కానీ మీరు చల్లటి నీరు తాగితే అది ఆరోగ్యానికి ప్రమాదకరం. ఆహార పదార్థాలతోపాటు మనం తిన్న తర్వాత నీటిని తాగినట్లయితే ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే ఎన్నో వివరాలు ఉన్నాయి. కావున మనం ఏ పదార్థాలు తీసుకున్న వెంటనే నీటిని తీసుకోవద్దో మనం ఇప్పుడు చూద్దాం… ఏం తీసుకున్న తర్వాత నీటిని తాగవద్దు అంటే… *పండ్లు తిన్న తర్వాత నీటిని తీసుకోకూడదు ఎందుకనగా ఇది శరీర సమతుల్యతను దెబ్బతీస్తాయి. అలాగే అరటి పండు తిన్న తర్వాత కనీసం అరగంట పాటు నీటిని తీసుకోకూడదు… *పాలు తాగిన తర్వాత నీటిని ఎప్పుడూ తాగకూడదు. ఎందుకనగా ఈ విధంగా తాగడం వలన పాలపు రొటీన్ జీవక్రియ మందకిస్తుంది. దాని వలన ఎసిడిటీ అజీర్ణం లాంటి వ్యాధులు సంభవిస్తాయి.

Advertisement

Do you drink water immediately after eating these foods

కావున పాలు తాగిన వెంటనే నీటిని తీసుకోకూడదు.. *పుచ్చకాయలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. జీర్ణ రసాలు తీసుకున్న తర్వాత నీటిని తాగడం వలన పల్చబరుస్తుంది. దీని మూలంగా మీ కడుపు ఉబ్బరిస్తుంది. అలాగే కడుపునొప్పి సమస్యలు వస్తాయి.. నారింజ, ఉసిరి సీజనల్ మొదలైన సిట్రస్ పండ్లను తిన్న వెంటనే మన జీర్ణ వ్యవస్థనుండి బయటికి వస్తాయి. మరి ఈ పండ్లను తిన్న తర్వాత నీటిని తీసుకున్నట్లయితే పీహెచ్ లెవెల్స్ చెదిరిపోతాయి. కావున పుల్లటి పండ్లు తిన్న తర్వాత నీటిని అస్సలు తాగకూడదు.. *తరచుగా స్వీట్లు తిన్న వెంటనే నీటిని తాగుతూ ఉంటారు. కానీ అలా చేయడం మర్చిపోవాలి. ఎందుకనగా తీపి తిన్న వెంటనే నీటిని తీసుకుంటే అది గొంతు నొప్పి లేదా దగ్గుకి కారణం అవుతూ ఉంటుంది..

Advertisement

Recent Posts

Jabardasth Shanthi Swaroop YS Jagan : లేడీకి.. లేడీ గెటప్‌కి తేడా తెలియదా? ఎలా సీఎం అయ్యారు? వైఎస్ జగన్‌పై జబర్దస్త్ కమెడియన్ ఫైర్

Jabardasth Shanthi Swaroop YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'సంక్రాంతి సంబరాల' డ్యాన్స్ వీడియో ఇప్పుడు పెద్ద దుమారమే…

1 hour ago

Tirumala Laddu Prasadam : కొత్త రంగు పోసుకున్న నెయ్యి కల్తీ వివాదం.. జగన్ కు ’11’ టార్గెట్ పెట్టిన టీడీపీ..!

Thirumala Ghee Controversy : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు సరికొత్త మలుపు…

2 hours ago

Pawan Kalyan : కూటమిపై అసంతృప్తి.. పవన్ కళ్యాణ్ పై పోరుకు సిద్దమైన జనసేన నేతలు ?

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న వేళ, జనసేన పార్టీలో…

4 hours ago

Gold Prices 2026 WGC Report : అవునా.. భారత్‌లో తగ్గుతున్న పసిడి డిమాండ్..! కారణం అదేనా ?

Gold Prices 2026 WGC Report : భారతీయ సంస్కృతిలో బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది…

5 hours ago

Jio Digital Life Smartphone : రూ.9,999కే జియో కొత్త స్మార్ట్ ఫోన్.. సామాన్యుడి చేతిలో ‘డిజిటల్’ అస్త్రం.. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు

Jio Digital Life Smartphone : స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు విలాసం కాదు, అత్యవసరం. చదువు, షాపింగ్, కరెంట్…

6 hours ago

Farmers : రైతులకు గుడ్ న్యూస్.. ఒక్కక్కరికి రూ.6 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే !

Farmers : తెలంగాణలోని గిరిజన రైతుల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన "ఇందిర సౌర గిరి…

7 hours ago