Categories: ExclusiveHealthNews

Diabetes : చక్కెర స్థాయి తిన్న తర్వాత బ్లడ్ లో 250 mg కి చేరితే ఏం చేయాలో తెలుసా.?

Advertisement
Advertisement

Diabetes : చాలామందిలో మనం చూస్తూనే ఉంటాం. మధుమేహంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పకుండా నిత్యం బ్లడ్ లో షుగర్ ను చెక్ చేసుకోవడం దానికి తగినట్లుగా మందులు తీసుకోవడం ముఖ్యం. ఈ షుగర్ కి అల్లోపతిలో మందులు లేవు నియంత్రించుకోవడం ఒక్కటే దీని ప్రధాన మార్గం. దీనిని తగ్గించుకోవడం చాలా ప్రధానం ఒత్తిడి సరియైన ఆహారం దిగజారిపోతున్న జీవన విధానం మద్యపానం ధూమపానం తెలిసి లేదా తెలియక మిమ్మల్ని మీరు వృద్యాప రోగానికి గురి చేస్తూ ఉంటాయి. ఈ వ్యాధిని తగ్గించుకోకపోతే ఎన్నో వ్యాధులకి కారణంగా దోహదపడుతూ ఉంటుంది. ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు నిత్యం రక్తంలో షుగర్ని చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. దాని ద్వారా పెరుగుదల తగ్గుదల గురించి ఒక ఆలోచన వస్తూ ఉంటుంది.

Advertisement

షుగర్ వ్యాధిగ్రస్తులలో చక్కెర పెంచడంలో డైట్ ప్రధానమైన పాత్ర వహిస్తుంది. ఆహారంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండడం వలన బ్లడ్ లో చక్కెర లెవెల్స్ వేగంగా పెరుగుతూ ఉంటాయి. అమెరికన్ షుగర్ అసోసియేషన్స్ ప్రకారం బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను 180 ఎం.జి డిఎల్ తిన్న తర్వాత ఒకటి నుండి రెండు గంటల తర్వాత అది సహజమైనదిగా బయటపడుతుంది. బ్లడ్ లో షుగర్ శ్రేణి అందరికీ వర్తించదు. పదేపదే డయాబెటిక్ వ్యాధులలో చక్కెర తిన్న తర్వాత వేగంగా పెరుగుతూ ఉంటుంది. తర్వాత పడిపోతూ ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఆహారంలో అధికంగా పిండి పదార్థాలు ఉండేటట్లు చూసుకోవాలి. వారు చక్కెర కొన్నిసార్లు 250 ఎంజికి చేరుకునే అవకాశం ఉంటుంది.అయితే ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు తిన్న తర్వాత షుగర్ ఎంత ఉండాలి. అది పెరిగితే దానిని ఎలా తగ్గించుకోవాలి చూద్దాం…

Advertisement

Do you know to blood sugar level reaches 250 mg after eating Diabetes

భోజనం తర్వాత ఎంత చెక్కర ఉండాలి..!

*శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలి. ఎక్కువసేపు ఒకే చోట ఉండటం వలన మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది.
*ఆహారంలో తెల్ల ధాన్యాలు తీసుకోవడం మర్చిపోండి తెల్ల దాన్యాలు, తెల్ల పిండి, బంగాళదుంపలు, తెల్ల రొట్టె, తెల్ల బియ్యం తీసుకోవద్దు…
*ఆహారంలో ఉప్పును తగ్గించాలి. తీపిని కూడా తగ్గించుకోవాలి.

*బరువుని నియంత్రించండి. జీవనశైలన్ని కొన్ని మార్పులు చేసుకోండి.
*ఆహార నియంతరణ ఆహారంలో కార్బోహైడెడ్లు, కొవ్వులు తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
*తిన్న తర్వాత బ్లడ్ లో చక్కెర 250 కంటే అధికంగా ఉంటే వెంటనే మందులు తీసుకోవాలి. మందులు తీసుకున్న తగ్గకపోతే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.

Advertisement

Recent Posts

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

16 mins ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

1 hour ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

2 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

3 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

4 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

5 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

6 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

15 hours ago

This website uses cookies.