TEA : టీ కాఫీలు ఉదయం ఫ్రెష్ గా ఉండడం కోసం తాగుతూ ఉంటారు. ఇంకొంతమంది టీ ని అలవాటుగా మార్చుకొని నాలుగైదుకప్పులు లాగిస్తూ ఉంటారు. భారతదేశంలో టీ తాగే వారి సంఖ్య మిలియన్లు దాటుతుంది. ఇలా మన దేశంలో నీటి తర్వాత రెండోది ఎక్కువగా పానీయంగా తీసుకునేది టీ అని చెప్తున్నారు. అయితే కోరుకున్న రుచిని ఆస్వాదించడానికి ఇంట్లోనే టీ చేసుకోవడానికి ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటారు. నల్ల మిరియాలు, అల్లం, యాలకులు, తులసి లాంటి వాటిని తేనె కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ తేనె కలిపిన టీ తాగడం చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే దాన్ని తయారు చేసేటప్పుడు
కొన్ని తప్పులు చేస్తే మీరు అనవసరంగా ఇబ్బంది పడవలసి వస్తుంది. టీ సరైన తయారీ విధానం ఇదే.. బ్రిటిష్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ ప్రకారం టీ చేయడానికి మొదట రెండు పాత్రలు తీసుకోవాలి. దాన్లో పాలు మరిగించి ఇంకొక దాంట్లో నీరు మరిగించి మధ్య మధ్యలో చెంచా సహాయంతో పాలు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వేడినీటిలో టీ ఆకులు, పంచదా వేసి కలుపుతూ ఉండాలి. దీనిలో ఏదైనా మసాలా దినుసులను యాడ్ చేసుకోవచ్చు.. రెండు పాత్రల్లోని పాలు మరిగిన తర్వాత మీరు ఈ ఆకులు ఉన్న మిశ్రమంలో ఉడికించిన పాలను కలుపుకోవాలి. తర్వాత కప్పులోకి వడకట్టుకోవాలి.
ఈ విధంగా చేయడం వలన పాలు టీ ఆకులు కలిపి ఎక్కువ సేపు మరగబెట్టకూడదు. ఎందుకనగా ఇది కడుపు నొప్పిని కలిగిస్తుంది. అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. టీ చేసేటప్పుడు ఇలాంటి తప్పులు చేయవద్దు.. టీ చేయడం కోసం చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని గుర్తించుకోవాల్సిన చాలా ఉంటాయి. కొంతమంది ముందుగా పాలను మరిగించి పూర్తిగా మరిగిన తర్వాత అందులో నీళ్లు పంచదార వేస్తూ ఉంటారు. చాలామందికి స్ట్రాంగ్ టీ తాగాలని కోరుకుంటూ ఉంటారు కానీ అలా తాగడం వలన గ్యాస్ లాంటి సమస్యలు వస్తాయి. టీలో పంచదార ఎక్కువగా కలుపుకునే వారు వారి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీని వలన ముందు ముందు ఎన్నో వ్యాధులకు దారితీస్తుంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.