
Are you drinking tea in this cup
TEA : మనం ఉదయం లేవగానే టీ తాగే అలవాటు అందరికీ ఉంటుంది. అయితే ఆ టీతోపాటు కొన్ని పదార్థాలు తింటూ ఉంటాం. అయితే కొన్ని పదార్థాన్ని టీ తో తీసుకుంటే ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.. ఎందుకనగా కొన్ని ఆహార పదార్థాలను టీ ను కలిపి తీసుకోవడం వలన జీర్ణం అవ్వడానికి చాలా టైం పడుతుందని చెప్తున్నారు.. దీని అందరూ ఇష్టంగా తాగుతూ ఉంటారు. రోజువారి దినచర్యలో ఇదొక భాగం అనుకుంటూ ఉంటారు. టిఫిన్ చేసిన తర్వాత టి అనేది తాగుతూ ఉంటారు. అదేవిధంగా మధ్యాహ్నం తినే సమయంలో కూడా టీ ని తప్పకుండా తాగుతారు. అయితే సమోసా, పకోడీ స్నాక్స్ తో టీ తీసుకోవడం అనేది కామన్ చర్య నే.. అయితే ఈ ఆహార పదార్థాన్ని టీ తో పాటు అసలు తీసుకోవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అలాగే పోషకాలను శరీరం కోల్పోవాల్సి వస్తుందని చెప్తున్నారు. టీతో తీసుకోకూడని కొన్ని ఆహార పదార్థాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది.
అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.. టీతో పాటు తీసుకోకూడని ఐదు ఆహార పదార్థాలు : పెరుగు : ఈ పెరుగు అనేది చల్లటి ఆహార పదార్థానికి ఓ చక్కటి ఉదాహరణ టీ, కాఫీ, బాదం, జీడిపప్పులు ఇలాంటి వాటితో పెరుగును కలిపి తీసుకుంటే శరీరానికి చాలా ప్రమాదకరం కావున టీతో పెరుగును కలిపి అసలు తీసుకోవద్దు.. నిమ్మరసం : నిమ్మరసాన్ని తప్పకుండా లెమన్ టీ లో కానీ బ్లాక్ టీ లో కానీ ఖచ్చితంగా కలుపుతూ ఉంటారు. దీన్ని బరువు తగ్గించే ఔషధంగా చెప్తారు. అయితే వైద్యనిపుణులు మాత్రం వేడి నీటితో నిమ్మరసాన్ని కలపడంతో ఆసిడ్స్ లెవెల్స్ ను పెరుగుతున్నాయి. ఈ విధంగా చేయడం వలన జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కావున వేడి నీటితో నిమ్మరసం కలిపి తీసుకోవద్దు.. పసుపు : భారతీయ వంటకాలలో కచ్చితంగా పసుపుని వాడుతుంటారు. ఛాయి లేదా పాలలో పసుపును వేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని చెప్తున్నారు. పసుపులో కర్కుమిన్ ఉంటుంది.
Do you take this food with tea
అలాగే టీ టానిక్ ఉంటుంది. ఈ రెండిటిని కలవడం వలన అమలత్వం, మలబద్దకం లాంటి గ్యాస్టిక్ సమస్యలు వస్తుంటాయి.. గ్రీన్ వెజిటేబుల్స్ : ఐరన్ పుష్కలంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు టీతో అసలు తీసుకోకూడదు. ఎందుకనగా టీలో టానిన్లు ఆక్సిలేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో శోషన్ను నిరోధిస్తాయి. కావున శరీరంలో ఐరన్ ను షోషించాలి. అంటే ఆకుపచ్చ, కూరగాయలతో టీ ని తీసుకోవడం మానుకోవాలి. ఫ్రూట్ సలాడ్స్ : చాయ్ వేడిగా ఉంటుంది. దాన్ని తినే సమయంలో శరీరంలో అన్నవాహిక అన్ని వేడి పరుస్తూ ఉంటాయి. ఇది సమయంలో చల్లని పచ్చి ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. పల్లెలో అధిక పోషకాలు ఉంటాయి. వీటితోపాటు టీ లేదా కాఫీ తీసుకుంటే ఎసిడిటీ ఫామ్ అవుతుంది. తాజా పండ్లు ఫ్రూట్ సలాడును తినే టైంలో కచ్చితంగా టీ నీ అవాయిట్ చేయాలని చెబుతున్నారు..
Chanakya Niti : వేల సంవత్సరాల క్రితం జీవించిన ఆచార్య చాణక్యుడు ప్రతిపాదించిన జీవన విధానాలు, వ్యూహాలు నేటి ఆధునిక…
Donald Trump : ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేసే వ్యాఖ్యలు ప్రపంచ…
Jayaprakash Narayana : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
This website uses cookies.