
Are you drinking tea in this cup
TEA : మనం ఉదయం లేవగానే టీ తాగే అలవాటు అందరికీ ఉంటుంది. అయితే ఆ టీతోపాటు కొన్ని పదార్థాలు తింటూ ఉంటాం. అయితే కొన్ని పదార్థాన్ని టీ తో తీసుకుంటే ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.. ఎందుకనగా కొన్ని ఆహార పదార్థాలను టీ ను కలిపి తీసుకోవడం వలన జీర్ణం అవ్వడానికి చాలా టైం పడుతుందని చెప్తున్నారు.. దీని అందరూ ఇష్టంగా తాగుతూ ఉంటారు. రోజువారి దినచర్యలో ఇదొక భాగం అనుకుంటూ ఉంటారు. టిఫిన్ చేసిన తర్వాత టి అనేది తాగుతూ ఉంటారు. అదేవిధంగా మధ్యాహ్నం తినే సమయంలో కూడా టీ ని తప్పకుండా తాగుతారు. అయితే సమోసా, పకోడీ స్నాక్స్ తో టీ తీసుకోవడం అనేది కామన్ చర్య నే.. అయితే ఈ ఆహార పదార్థాన్ని టీ తో పాటు అసలు తీసుకోవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అలాగే పోషకాలను శరీరం కోల్పోవాల్సి వస్తుందని చెప్తున్నారు. టీతో తీసుకోకూడని కొన్ని ఆహార పదార్థాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది.
అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.. టీతో పాటు తీసుకోకూడని ఐదు ఆహార పదార్థాలు : పెరుగు : ఈ పెరుగు అనేది చల్లటి ఆహార పదార్థానికి ఓ చక్కటి ఉదాహరణ టీ, కాఫీ, బాదం, జీడిపప్పులు ఇలాంటి వాటితో పెరుగును కలిపి తీసుకుంటే శరీరానికి చాలా ప్రమాదకరం కావున టీతో పెరుగును కలిపి అసలు తీసుకోవద్దు.. నిమ్మరసం : నిమ్మరసాన్ని తప్పకుండా లెమన్ టీ లో కానీ బ్లాక్ టీ లో కానీ ఖచ్చితంగా కలుపుతూ ఉంటారు. దీన్ని బరువు తగ్గించే ఔషధంగా చెప్తారు. అయితే వైద్యనిపుణులు మాత్రం వేడి నీటితో నిమ్మరసాన్ని కలపడంతో ఆసిడ్స్ లెవెల్స్ ను పెరుగుతున్నాయి. ఈ విధంగా చేయడం వలన జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కావున వేడి నీటితో నిమ్మరసం కలిపి తీసుకోవద్దు.. పసుపు : భారతీయ వంటకాలలో కచ్చితంగా పసుపుని వాడుతుంటారు. ఛాయి లేదా పాలలో పసుపును వేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని చెప్తున్నారు. పసుపులో కర్కుమిన్ ఉంటుంది.
Do you take this food with tea
అలాగే టీ టానిక్ ఉంటుంది. ఈ రెండిటిని కలవడం వలన అమలత్వం, మలబద్దకం లాంటి గ్యాస్టిక్ సమస్యలు వస్తుంటాయి.. గ్రీన్ వెజిటేబుల్స్ : ఐరన్ పుష్కలంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు టీతో అసలు తీసుకోకూడదు. ఎందుకనగా టీలో టానిన్లు ఆక్సిలేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో శోషన్ను నిరోధిస్తాయి. కావున శరీరంలో ఐరన్ ను షోషించాలి. అంటే ఆకుపచ్చ, కూరగాయలతో టీ ని తీసుకోవడం మానుకోవాలి. ఫ్రూట్ సలాడ్స్ : చాయ్ వేడిగా ఉంటుంది. దాన్ని తినే సమయంలో శరీరంలో అన్నవాహిక అన్ని వేడి పరుస్తూ ఉంటాయి. ఇది సమయంలో చల్లని పచ్చి ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. పల్లెలో అధిక పోషకాలు ఉంటాయి. వీటితోపాటు టీ లేదా కాఫీ తీసుకుంటే ఎసిడిటీ ఫామ్ అవుతుంది. తాజా పండ్లు ఫ్రూట్ సలాడును తినే టైంలో కచ్చితంగా టీ నీ అవాయిట్ చేయాలని చెబుతున్నారు..
SRH Fan Blackmagic : ఐపీఎల్ అంటేనే వినోదం, ఉత్కంఠ. కానీ ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్…
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…
Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్లో ఒకప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది.…
Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…
This website uses cookies.