Categories: HealthNews

Meals : భోజనం మధ్యలో నీళ్లు తాగితే… మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా…!

Meals : మనలో ఎంతోమందికి భోజనం చేసేటప్పుడు మధ్యలో నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అయితే మీకు ఉన్న ఈ అలవాటు మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని తెలుసా. అయితే చాలామంది భోజనం చేసేటప్పుడు నీళ్లు, ముఖ్యంగా చల్లాటి నీళ్ళు తాగటం ఎంతో అవసరం అని భావిస్తారు. అయితే మనం భోజనం చేసేటప్పుడు అధికంగా నీటిని తీసుకోవటం వలన మనం తీసుకునే ఆహారం అనేది తొందరగా జీర్ణం అవుతుందని అనుకుంటారు. కానీ ఈ అలవాటు అనేది ఆరోగ్యానికి ఎంతో హానికరం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలా చేయటం వలన శరీరంలో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం…

మనం భోజనం చేసేటప్పుడు మధ్యలో నీటిని తాగటం వలన మనం తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. సాధారణంగా మనం తీసుకునే ఆహారంతో మన శరీరంలో జీర్ణక్రియ అనేది జరగడం కోసం కొన్ని రసాయనాలు అనేవి రిలీజ్ అవుతాయి. అయితే మనం భోజనం మధ్యలో నీళ్లు తీసుకోవడం వలన ఆ రసాయనాల గడత అనేది తగ్గి మనం తీసుకున్న ఆహారం అనేది సరిగ్గా జీర్ణం కాదు. మనం భోజనం చేసేటప్పుడు మధ్యలో నీటిని తీసుకోవటం వలన జీర్ణ ఎంజైమ్ లు అనేవి దెబ్బతింటాయి. అప్పుడు ఇది గ్యాస్టిక్ సమస్యలను కలిగిస్తుంది. అయితే జీర్ణ క్రియ కు లాలాజలం అనేది చాలా అవసరం. అలాగే భోజనం టైంలో నీళ్లు తీసుకోవడం వలన మీ లాలాజలం అనేది ఎంతో పల్చగా మారుతుంది. సాధారణంగా భోజనంతో పాటుగా నీళ్లను తీసుకోవడం వలన బరువు పెరగటం కూడా పెద్ద సమస్యగా మారుతుంది. అంతేకాక భోజనం మధ్యలో నీరు తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థ అనేది బలహీనంగా తయారవుతుంది…

Meals : భోజనం మధ్యలో నీళ్లు తాగితే… మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా…!

భోజనం మధ్యలో నీటిని తీసుకోవటం వలన శరీరంలో ఇన్సూలిన్ స్థాయిలు కూడా ఎంతగానో పెరుగుతాయి. ఇది మొత్తం రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు నిపుణులు. అలాగే భోజనం తీసుకున్న వెంటనే నీళ్లు తీసుకోవడం వలన బరువు కూడా తొందరగా పెరుగుతారు అని అంటున్నారు. దీనివలన ఊబకాయం బారిన పడే అవకాశం కూడా ఉంటుంది అని అంటున్నారు నిపుణులు. భోజనం చేసిన తర్వాత నీళ్లను తీసుకోవడం వలన ఆహారాన్ని జీర్ణం చేసేందుకు జీర్ణ వ్యవస్థ తీసుకొనె టైం ను నీళ్లు తీసుకోవడం ద్వారా మార్చేస్తున్నట్లు లెక్క. దీంతో ఊహించిన దానికన్నా ముందుగానే ఆకలి అనేది వేస్తుంది. అలాగే కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు…

Recent Posts

Kasivinda Plant | సీజ‌న‌ల్ ఈ వ్యాధుల‌కి చెక్ పెట్ట‌నున్న చెన్నంగి.. ఇది ఆరోగ్యానికి అమూల్యమైన ఔషధం

Kasivinda Plant | చెన్నంగి లేదా కసివింద అని పిలువబడే ఈ మొక్కకు అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న చెన్నంగి,…

58 minutes ago

Aloevera juice | అలొవెరా జ్యూస్ ఆరోగ్యానికి మంచిదే.. ఈ స‌మస్య‌లు ఉన్న వారికి మాత్రం ప్ర‌మాదం

Aloevera juice | కలబంద అద్భుతమై మూలిక. ఈ జ్యూస్‌‍లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3,…

2 hours ago

Vastu Tips | హిందూ మతంలో రావి చెట్టు ప్రాధాన్యం .. ఇంటి గోడలపై పెరిగితే శుభమా, అశుభమా?

Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…

3 hours ago

Urea : ఆంధ్ర యూరియా తెలంగాణకు వస్తుందట..వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు

Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…

12 hours ago

Allu Aravind : అల్లు అరవింద్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్..వెంటనే కూల్చేయాలని ఆదేశాలు

Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…

13 hours ago

Malla Reddy Key Comments on CBN : చంద్రబాబు పై మల్లన్న ప్రశంసలు..సైకిల్ ఎక్కేందుకేనా..?

Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…

14 hours ago

Kavitha : కేసీఆర్ బాటలో వెళ్తునంటున్న కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…

15 hours ago

Nepal Crisis Deepens : ప్రధాని ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళన కారులు..నేపాల్ లో టెన్షన్ టెన్షన్

Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్‌-జెడ్‌ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…

16 hours ago