Meals : భోజనం మధ్యలో నీళ్లు తాగితే... మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా...!
Meals : మనలో ఎంతోమందికి భోజనం చేసేటప్పుడు మధ్యలో నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అయితే మీకు ఉన్న ఈ అలవాటు మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని తెలుసా. అయితే చాలామంది భోజనం చేసేటప్పుడు నీళ్లు, ముఖ్యంగా చల్లాటి నీళ్ళు తాగటం ఎంతో అవసరం అని భావిస్తారు. అయితే మనం భోజనం చేసేటప్పుడు అధికంగా నీటిని తీసుకోవటం వలన మనం తీసుకునే ఆహారం అనేది తొందరగా జీర్ణం అవుతుందని అనుకుంటారు. కానీ ఈ అలవాటు అనేది ఆరోగ్యానికి ఎంతో హానికరం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలా చేయటం వలన శరీరంలో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం…
మనం భోజనం చేసేటప్పుడు మధ్యలో నీటిని తాగటం వలన మనం తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. సాధారణంగా మనం తీసుకునే ఆహారంతో మన శరీరంలో జీర్ణక్రియ అనేది జరగడం కోసం కొన్ని రసాయనాలు అనేవి రిలీజ్ అవుతాయి. అయితే మనం భోజనం మధ్యలో నీళ్లు తీసుకోవడం వలన ఆ రసాయనాల గడత అనేది తగ్గి మనం తీసుకున్న ఆహారం అనేది సరిగ్గా జీర్ణం కాదు. మనం భోజనం చేసేటప్పుడు మధ్యలో నీటిని తీసుకోవటం వలన జీర్ణ ఎంజైమ్ లు అనేవి దెబ్బతింటాయి. అప్పుడు ఇది గ్యాస్టిక్ సమస్యలను కలిగిస్తుంది. అయితే జీర్ణ క్రియ కు లాలాజలం అనేది చాలా అవసరం. అలాగే భోజనం టైంలో నీళ్లు తీసుకోవడం వలన మీ లాలాజలం అనేది ఎంతో పల్చగా మారుతుంది. సాధారణంగా భోజనంతో పాటుగా నీళ్లను తీసుకోవడం వలన బరువు పెరగటం కూడా పెద్ద సమస్యగా మారుతుంది. అంతేకాక భోజనం మధ్యలో నీరు తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థ అనేది బలహీనంగా తయారవుతుంది…
Meals : భోజనం మధ్యలో నీళ్లు తాగితే… మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా…!
భోజనం మధ్యలో నీటిని తీసుకోవటం వలన శరీరంలో ఇన్సూలిన్ స్థాయిలు కూడా ఎంతగానో పెరుగుతాయి. ఇది మొత్తం రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు నిపుణులు. అలాగే భోజనం తీసుకున్న వెంటనే నీళ్లు తీసుకోవడం వలన బరువు కూడా తొందరగా పెరుగుతారు అని అంటున్నారు. దీనివలన ఊబకాయం బారిన పడే అవకాశం కూడా ఉంటుంది అని అంటున్నారు నిపుణులు. భోజనం చేసిన తర్వాత నీళ్లను తీసుకోవడం వలన ఆహారాన్ని జీర్ణం చేసేందుకు జీర్ణ వ్యవస్థ తీసుకొనె టైం ను నీళ్లు తీసుకోవడం ద్వారా మార్చేస్తున్నట్లు లెక్క. దీంతో ఊహించిన దానికన్నా ముందుగానే ఆకలి అనేది వేస్తుంది. అలాగే కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు…
JC Prabhakar Reddy : వైసీపీ Ysrcp అధినేత జగన్ అంటేనే కారాలు మిరియాలు నూరే అనంతపురం జిల్లాకు చెందిన,…
Thalliki Vandanam Scheme : కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వేళ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల అమలుకు…
Ration Shops : ఆంధ్రప్రదేశ్లో మళ్లీ రేషన్ దుకాణాలు ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం సహా అనేక ప్రాంతాల్లో రేషన్ డిపోల వద్ద…
Heroine : తెలుగు, తమిళ భాషల్లో మంచి పేరు సంపాదించిన హీరోయిన్ అమలా పాల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన…
AP Government : ఏపీ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త అందించింది. ఖరీఫ్ పంట బీమా పథకానికి రూ.132.58 కోట్ల…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న “దీపం-2” పథకంలో ముఖ్యమైన మార్పు చేపట్టింది.…
Belly Fat Melts Away : మన వంటింట్లో లభించే సుగంధ ద్రవ్యాలతో ఆరోగ్యకరమైన డ్రింక్ తయారు చేసుకోవచ్చని తెలుసా?…
Today Gold Rate : జూన్ 1న బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం…
This website uses cookies.