
Fenugreek Seeds : మెంతులతో మీ గుండె పదిలం... నిండు నూరేళ్లు ఆయుష్... ఏమిటో తెలుసుకోండి...?
Fenugreek Seeds : సాధారణంగా చాలామంది ఇప్పుడున్న అనారోగ్య సమస్యలు కారణంగా మెంతులను తినడం అలవాటు చేసుకుంటూనే ఉంటున్నారు. అయితే ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు మెంతులు ఆరోగ్యానికి దివ్య ఔషధం లాంటిది అని చెబుతున్నారు. ఎన్నో వైద్య పరిశోధనలలో మెంతులు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని తెలియజేశారు. దీంతో శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా, రాత్రి పూట నిళ్ళల్లో నానబెట్టి మరుసటి ఉదయాన్నే ఈ మెంతి నీరుని తీసుకుంటే,అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. మెంతులు తీసుకునే పద్ధతిలో ఇంతకంటే మెరుగైన శక్తివంతమైన పద్ధతి మరొకటి ఉందని చెబుతున్నారు. అదేంటంటే, మెంతులను నెయ్యిలో వేయించి, పాలలో కలుపుకొని తీసుకుంటే, అమోఘమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయంటున్నారు. ఈ సీక్రెట్ ఏంటో తెలియాలంటే పూర్తిగా దీని గురించి తెలుసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు.
Fenugreek Seeds : మెంతులతో మీ గుండె పదిలం… నిండు నూరేళ్లు ఆయుష్… ఏమిటో తెలుసుకోండి…?
సాధారణంగా అందరూ కూడా మెంతులని రాత్రి నానబెట్టి ఉదయాన్నే నానబెట్టిన మెంతి నీటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం మనందరికీ తెలిసిందే. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది అని నిపుణులు తెలియజేశారు. దీనిని ఇప్పటికీ చాలామంది ఫాలో అవుతూనే ఉన్నారు. అయితే, పరగడుపున ఈ నీటిని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. బరువు తగ్గడానికి కూడా ఇది సహకరిస్తుంది. పోషకాహార నిపుణులు తెలియజేసేది ఏమనగా, మెంతులను నెయ్యిలో వేయించి, పాలలో కలుపుకొని తీసుకుంటే ఇంతకన్నా కూడా ఊహించని లాభాలు మరెన్నో ఉన్నాయని చెబుతున్నారు. సాధారణంగా మెంతులు చేదుగా ఉంటాయి. అయితే వీటిని దోరగా ఏస్తే చేదు ధనం అనేది తగ్గిపోతుంది పైగా వీటికి చక్కటి సువాసన కూడా వస్తుంది. వేయించిన మెంతులతో మంచి రుచి పెంచడంతో పాటు, ఆరోగ్య ప్రయోజనాలను కూడా రెట్టింపు అవుతాయి అంటున్నారు నిపుణులు.
మెంతులలో ఫైబర్ అధికంగా ఉంటుంది.నెయ్యిలో వేయించినప్పుడు నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు,జీర్ణ క్రియను సులభతరం చేస్తాయి. మలబద్ధకం,గ్యాస్ వంటి సమస్యలను ఉపశమనాన్ని కలిగిస్తుంది. వేయించిన మెంతులు పాలలో కలిపితే ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. ఇంతలో రక్తంలో చక్కర స్థాయిని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. నెయ్యిలో కలిసి తీసుకుంటే ఈ గుణం మరింత ప్రభావంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మెంతులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.నెయ్యిలో కలిసినప్పుడు అవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. వేయించిన పాలలో కలిపి తీసుకుంటే అదనపు ప్రయోజనాలు కలుగుతాయి. పాలు కడుపులో మంట, అసౌకర్యం వంటి సమస్యను తగ్గించే ఉపశమనానందిస్తుంది. మెంతులు పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పాలు కడుపున చల్లబరుస్తుంది. రెండిటి కలయిక జీవన వ్యవస్థకు ఒక వరం లాంటిది. ఈ మిశ్రమం శరీరంలో పోషకాల సోషన లో మెరూపరుస్తుంది. ఇందుకోసం ఒక టీ స్పూన్ మెంతులు కొద్దిగా నెయ్యిలో దూరగా వేయించి,వాటిని రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి ఉదయం కూడా తాగవచ్చు.
Mandumula Parameshwar Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.…
Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇటీవల టీడీపీ జాతీయ…
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అధికార తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల…
MLC Malka Komaraiah : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, వేతనాలు, పెండింగ్ సమస్యలు మరియు…
Pension : ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన ప్రజలకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త…
Ration Card : దేశవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)ను మరింత…
Pooris : భారతీయుల అల్పాహారాల్లో పూరీకి ప్రత్యేక స్థానం ఉంది. ఆలుగడ్డ కూరతో వేడి వేడి పూరీలు తింటే వచ్చే…
Habits : ప్రస్తుతం వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఉద్యోగ ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు…
Tea : భారతీయుల దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు టీతో రోజు…
Peddi Pre-Release Event : మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం…
Ponnam Prabhakar : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత Pawan Kalyan హైదరాబాద్లో…
CM Vijay BJP : తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ హాట్ టాపిక్గా మారింది. నటుడు నుంచి…
This website uses cookies.