
Fenugreek Seeds : మెంతులతో మీ గుండె పదిలం... నిండు నూరేళ్లు ఆయుష్... ఏమిటో తెలుసుకోండి...?
Fenugreek Seeds : సాధారణంగా చాలామంది ఇప్పుడున్న అనారోగ్య సమస్యలు కారణంగా మెంతులను తినడం అలవాటు చేసుకుంటూనే ఉంటున్నారు. అయితే ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు మెంతులు ఆరోగ్యానికి దివ్య ఔషధం లాంటిది అని చెబుతున్నారు. ఎన్నో వైద్య పరిశోధనలలో మెంతులు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని తెలియజేశారు. దీంతో శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా, రాత్రి పూట నిళ్ళల్లో నానబెట్టి మరుసటి ఉదయాన్నే ఈ మెంతి నీరుని తీసుకుంటే,అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. మెంతులు తీసుకునే పద్ధతిలో ఇంతకంటే మెరుగైన శక్తివంతమైన పద్ధతి మరొకటి ఉందని చెబుతున్నారు. అదేంటంటే, మెంతులను నెయ్యిలో వేయించి, పాలలో కలుపుకొని తీసుకుంటే, అమోఘమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయంటున్నారు. ఈ సీక్రెట్ ఏంటో తెలియాలంటే పూర్తిగా దీని గురించి తెలుసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు.
Fenugreek Seeds : మెంతులతో మీ గుండె పదిలం… నిండు నూరేళ్లు ఆయుష్… ఏమిటో తెలుసుకోండి…?
సాధారణంగా అందరూ కూడా మెంతులని రాత్రి నానబెట్టి ఉదయాన్నే నానబెట్టిన మెంతి నీటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం మనందరికీ తెలిసిందే. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది అని నిపుణులు తెలియజేశారు. దీనిని ఇప్పటికీ చాలామంది ఫాలో అవుతూనే ఉన్నారు. అయితే, పరగడుపున ఈ నీటిని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. బరువు తగ్గడానికి కూడా ఇది సహకరిస్తుంది. పోషకాహార నిపుణులు తెలియజేసేది ఏమనగా, మెంతులను నెయ్యిలో వేయించి, పాలలో కలుపుకొని తీసుకుంటే ఇంతకన్నా కూడా ఊహించని లాభాలు మరెన్నో ఉన్నాయని చెబుతున్నారు. సాధారణంగా మెంతులు చేదుగా ఉంటాయి. అయితే వీటిని దోరగా ఏస్తే చేదు ధనం అనేది తగ్గిపోతుంది పైగా వీటికి చక్కటి సువాసన కూడా వస్తుంది. వేయించిన మెంతులతో మంచి రుచి పెంచడంతో పాటు, ఆరోగ్య ప్రయోజనాలను కూడా రెట్టింపు అవుతాయి అంటున్నారు నిపుణులు.
మెంతులలో ఫైబర్ అధికంగా ఉంటుంది.నెయ్యిలో వేయించినప్పుడు నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు,జీర్ణ క్రియను సులభతరం చేస్తాయి. మలబద్ధకం,గ్యాస్ వంటి సమస్యలను ఉపశమనాన్ని కలిగిస్తుంది. వేయించిన మెంతులు పాలలో కలిపితే ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. ఇంతలో రక్తంలో చక్కర స్థాయిని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. నెయ్యిలో కలిసి తీసుకుంటే ఈ గుణం మరింత ప్రభావంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మెంతులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.నెయ్యిలో కలిసినప్పుడు అవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. వేయించిన పాలలో కలిపి తీసుకుంటే అదనపు ప్రయోజనాలు కలుగుతాయి. పాలు కడుపులో మంట, అసౌకర్యం వంటి సమస్యను తగ్గించే ఉపశమనానందిస్తుంది. మెంతులు పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పాలు కడుపున చల్లబరుస్తుంది. రెండిటి కలయిక జీవన వ్యవస్థకు ఒక వరం లాంటిది. ఈ మిశ్రమం శరీరంలో పోషకాల సోషన లో మెరూపరుస్తుంది. ఇందుకోసం ఒక టీ స్పూన్ మెంతులు కొద్దిగా నెయ్యిలో దూరగా వేయించి,వాటిని రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి ఉదయం కూడా తాగవచ్చు.
Donald Trump : ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేసే వ్యాఖ్యలు ప్రపంచ…
Jayaprakash Narayana : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
This website uses cookies.