
Health Problems Influenza effect on them more
Health Problems : ప్రస్తుతం చాలామంది ఫ్లూ జ్వరాలతో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.. ఇది సీజనల్ ఇన్ ప్లూ ఎంజా . వల్ల వచ్చే జ్వరాలు అని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం విజృంభిస్తున్న హాంకాంగ్ ప్లూ హెచ్ 3 ఎన్ టు వైరస్ మార్చి నెల ఆఖరి నుంచి తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఈ వైరస్ వలన తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఏర్పడుతున్నాయి… కరోనా సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా బయటపడక ముందే దేశంలోని ఇన్ ప్లూ యొంజ వైరస్ బాగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ కేసులు చాప కింద నీరుల విస్తరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం నాడు ఒక వార్తను విడుదల చేశారు..
Health Problems Influenza effect on them more
హెచ్ 3 ఎన్ టు సహా సీజనల్ ఇన్ ప్లూ యోంజ నుంచి వచ్చి కేసులు మార్చి చివరన తగ్గుముఖం పడతాయని కేంద్ర ప్రకటనలో తెలిపారు. ప్రతి ఏడాది భారతదేశం కాలానుగున ఇన్ ప్లూ ఎంజా రెండు సీజన్లో వ్యాపిస్తుంది. మొదటిది జనవరి నుంచి మార్చి వరకు రెండోది రుతుపవనాల అనంతర కాలంలో సీజనల్ వైరస్ల వల్ల వచ్చే కేసులను పేర్కొనడం జరిగింది. ఈ బ్లూ వైరస్ల వల్ల తీవ్రమైన శ్వాస కోసం ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ వైరస్ ప్రపంచంలోనే అన్ని ప్రాంతాలలో విశ్రమిస్తుంది. కొన్ని నెలల్లో కేసులు పెరుగతాయని కూడా తెలిపారు. ఎటువంటి వారిపై ఈ వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందంటే… సీజనల్ ఇన్ ప్లూ ఎంజ వ్యాపిస్తున్న క్రమంలో చిన్న పిల్లలు, వృద్దులు ఇప్పటికే ఎన్నో రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రమాదం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ క్రమంలో మంత్రిత్వ శాఖ రోగులు వర్గీకరణ చికిత్స ప్రోటోకాల్ కేంద్ర రాష్ట్రాలకు వెంటిలేటర్ నిర్వహణపై మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ నియమ నిబంధనలు కేంద్రమంత్రి శాఖ వెబ్ సైట్ (www.mohifw.nic) లో అందుబాటులో ఉంటుంది. ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పడం జరిగింది. ఈ వైరస్ నియంత్రణ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన ఓసేల్టా మివిర్ అనే టీకాను వెయ్యవలసి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ ఔషధం.
పబ్లిక్ హెల్త్ సిస్టం ద్వారా ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. ఫిబ్రవరి 2017లో డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ షెడ్యూల్ హెచ్ వన్ ప్రకారం ఈ వ్యాక్సిన్ అమ్మకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చారు. ఫిబ్రవరి 28 వరకు మొత్తం 955 హెచ్ వన్ ఎన్ వన్ కేసులు నమోదయ్యాయి.. పంజాబ్ 28, కేరళ 42, గుజరాత్ 74, మహారాష్ట్ర 170 తర్వాత తమిళనాడు 545 హెచ్ వన్ ఎన్ వన్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటక హర్యానాలలో h2n2 వైరస్తో ఒక్కొక్కరు మరణించడం జరిగింది.. అయితే ఈ వైరస్ ప్రభావం మార్చి నెల చివరలో తగ్గి అవకాశం ఉన్నది..
Modi : దేశ రాజకీయాల్లో ఇప్పుడు నారీ శక్తి వందన చట్టం సవరణ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ గా…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు విశ్లేషిస్తే వైసీపీ అధినేత జగన్…
Dacoit Movie : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన కెరీర్ లో ఎప్పుడు వైవిధ్యమైన కథలను…
Raghuraama Vs Ramalayam : పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ప్రస్తుతం ఒక ఆలయ నిర్మాణం చుట్టూ జరుగుతున్న పరిణామాలు…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతోంది. అదే నారా లోకేష్ మార్క్…
Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక, సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను…
SSC Notification 2026 : దేశవ్యాప్తంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశాన్ని అందించింది. సెంట్రల్…
Chanakyaniti : సాధారణంగా చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు మనిషి జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో నడిపించడానికి ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా…
Reels Watching : నేటి ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా మన జీవనశైలిలో అంతర్భాగంగా మారింది. ఉదయం నిద్రలేవగానే ఫోన్…
Jeera Water : ఈ రోజుల్లో ఆరోగ్యంపై ప్రజల్లో విపరీతమైన అవగాహన పెరిగింది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు…
summer : వేసవి కాలం క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మనందరిపై ప్రభావం చూపుతున్నప్పటికీ చిన్న పిల్లలపై…
Foreign Trip : సాధారణంగా మనలో చాలా మందికి విదేశీ ప్రయాణం చేయాలని ఒక కల ఉంటుంది. కానీ ఫారిన్…
This website uses cookies.