
Walking : తిన్న తరువాత నడవని బద్దకస్తులు... ఇది తెలిస్తే ఈరోజు నుంచే నడక ప్రారంభిస్తారేమో....?
Walking : సాధారణంగా చాలామంది కూడా అన్నం తిన్న వెంటనే పడుకోవడం చేస్తూ ఉంటారు. కానీ అది నిజానికి అంతా మంచిది కాదు. అసలు వ్యాయామం ఎండార్పిండ్లను విడుదల చేస్తుంది. వ్యాయామం మానసిక స్థితిని మెరుగుపరచి ఒత్తిడిని తగ్గించుటకు ప్రధాన కారణమవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. తిన్న తర్వాత నడవటం వల్ల నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుందట. కండరాలు, కీళ్లను బలపరచడంలో చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు వైద్యులు. ప్రతిరోజు భోజనం తరువాత 10 నిమిషాలైనా వాకింగ్ చేస్తే రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. చాలామంది కూడా చేసే పొరపాటు భోజనం చేసిన తరువాత నిద్రించడం. ఇది మంచి అలవాటు కాదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈరోజు భోజనం చేసిన తరువాత పది నిమిషాలు నడిస్తే ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. ఉన్నవారు భోజనం తర్వాత నడక ప్రారంభిస్తే బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుందంటున్నారు వైద్యులు. తిన్న వెంటనే నడవడం వల్ల క్యాలరీలు తగ్గిపోతాయి. ఇలా చేస్తే బరువు పెరగకుండా ఉంటారు.
Walking : తిన్న తరువాత నడవని బద్దకస్తులు… ఇది తెలిస్తే ఈరోజు నుంచే నడక ప్రారంభిస్తారేమో….?
చాలామంది భోజనం తరువాత నిద్రించడం అలవాటుగా మారిపోయింది. భోజనం చేయగానే నిద్ర ముంచుకొస్తుంది. దీంతో శరీరం బద్దకించటం వలన వాకింగ్ చేయడం మానేస్తారు. కానీ భోజనం తరువాత 10 నిమిషాల పాటు నడవడం వలన గుండెను బలపరచడమే కాకుండా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.రక్త పోటు, కొలెస్ట్రాల్ స్థాయిలో కూడా తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం కూడా బాగుంటుంది. పోషకాలు కూడా సరిగ్గా అందుతాయి. తిన్న తర్వాత నడవడం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. సుగర్ స్థాయిలు కూడా హఠాత్తుగా పెరగకుండా నిరోధిస్తుంది.
తిన్న తర్వాత 10 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే ఆహారం కూడా తేలిగ్గా జీర్ణం అవుతుంది. రక్త ప్రసరణ కూడా సరిగ్గా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇలాంటి సాధారణ వ్యాయామం ఎండార్పిండ్లను విడుదల చేస్తుంది. ఇది మానసిక స్థితులను మెరుగు పరచి ఒత్తిడిలను తగ్గిస్తుంది. తిన్న వెంటనే నడవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. కండరాలు, కీళ్ళను బలపరచటంలో చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు నిపుణులు.
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
IPL 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 31న అహ్మదాబాద్లోని Narendra Modi Stadium వేదికగా జరగనున్న గ్రాండ్…
Farmers : తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరోసారి గుడ్న్యూస్ చెప్పింది. రైతులు విక్రయించిన మొక్కజొన్నకు సంబంధించిన చెల్లింపులను వేగంగా…
White Guava vs Red Guava : జామ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫలాల్లో ఒకటి. దీనిని…
Night Coffee : రాత్రి వేళల్లో కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం, చదువులు లేదా…
Pani Puri : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్లలో పానీపూరి ఒకటి. గోల్ గప్పా, గప్చుప్, పుచ్కా…
Mahalakshmi Free Bus : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంలో కీలక మార్పులు…
Weight Loss : చాలామంది యువ వయసులో సులభంగా బరువు తగ్గగలుగుతారు. కానీ 40 ఏళ్లు దాటిన తర్వాత అదే…
Siddaramaiah : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి జాతీయ రాజకీయాల కంటే రాష్ట్ర రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమైంది. కాంగ్రెస్…
Heart Health : గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చాలామంది కొలెస్ట్రాల్ స్థాయిలను మాత్రమే నియంత్రించడంపై దృష్టి పెడుతుంటారు. అయితే తాజాగా…
Two Year Old Child : హర్యానాలో ఒక ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆటలో భాగంగా రిమోట్ కంట్రోల్లో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ WhatsApp త్వరలో మరో కీలక ఫీచర్ను తీసుకురానుంది.…
This website uses cookies.