
Neem Leaves : మీ ముఖ చర్మం అందంగా మెరవాలంటే ... ఆకులతో ఫేస్ ప్యాక్ ఇలా ట్రై చేయండి...?
Neem Leaves : ఈ చెట్టులో ప్రతి ఒక్క భాగం ఔషధ గుణాలను కలిగి ఉంది. చెట్టు ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గనికే కాదు ముఖ చర్మానికి, అందమైన నిగారింపు కోసం ఈ ఆకులు సూపర్ గా పని చేస్తాయి. ఆకులతో అందాన్ని మరింత పెంచుకోవడానికి ఏ విధంగా ఫేస్ ప్యాక్ వేసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. పాకులతో ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు అనే విషయం కొంతమందికి తెలియదు. చేప ఆకులతో తయారుచేసిన ఫేస్ మాస్కో వారానికి ఒక్కసారి అయినా వేసుకుంటే స్కిన్ టోన్ పెరుగుతుంది. మీ చర్మం అందంగాను, వనంగాను కనిపించాలంటే వేపాకులతో ఫేస్ ప్యాక్ ను ట్రై చేసి చూడండి. ఈ ప్యాక్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Neem Leaves : మీ ముఖ చర్మం అందంగా మెరవాలంటే … ఆకులతో ఫేస్ ప్యాక్ ఇలా ట్రై చేయండి…?
వేప ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇది చర్మవ్యాధులను తగ్గించడమే కాకుండా,చర్మ సమస్యలు తలెత్తరకుండా చేస్తాయి. వేప పేస్ట్ ప్యాక్ వల్ల చర్మం అందంగా తయారవుతుంది. ముఖంపై మొటిమలు, ముడతలు నల్లటి మచ్చలు తగ్గుతాయి. వేప ఫేస్ ప్యాక్ ను తారు ఉపయోగిస్తే ముఖం మీద ఉన్న మచ్చలన్నీ తొలగిపోతాయి. జర్మాన్ని దూరం చేయటానికి వేపాకు బాగా పనిచేస్తుంది. వేపలో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. గాయాలు ఇన్ఫెక్షన్ లో తగ్గించడంలో వేప సమర్థంగా పనిచేస్తుంది. వేప ముఖంపై ఉన్న మచ్చలను తగ్గించి ముఖాన్ని అందంగా మెరిసేలా చేస్తుంది. ఫేస్ ప్యాక్ ముఖంపై ఉన్న మృత కణాలను తొలగించి ముడతలను తొలగిస్తుంది. ఫేస్ ప్యాక్ కోసం వేపాకులు పేస్టులో కొంచెం పసుపు వేసి కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. అనం తరం ముఖం కడుక్కోవాలి. క్రమం తప్పకుండా అప్లై చేసుకుంటే మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు గాయాలు వలన ఏర్పడిన మచ్చలు తొలగిపోతాయి.
వేప ఆకులు,తులసి ఆకులను మెత్తగా పేస్ట్ చేసి, అందులో కొంచెం రోజు వాటర్ తో మిక్స్ చేసుకొని చక్కని మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీని ముఖానికి అప్లై చేసుకుని దాదాపు పది నుంచి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆరోజు చేస్తే ముఖంపై మొటిమలు పూర్తిగా తగ్గుతాయి. వేపాకుల పేస్టులో కొంచెం పెరుగు, మనసం వేసి కూడా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పావుగంట తర్వాత ముఖాన్ని చల్లని నీటితో కడిగేయాలి.ఇలా చేస్తే ముఖంపై జిడ్డు తొలగించబడుతుంది. పాపు పేస్టులో కొంచెం తేనెను కలిపి అప్లై చేసి పావుగంట తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఈ చర్మానికి అవసరమైన తేమను అందించే మార్చరైజర్ల పని చేస్తుంది. కొన్ని వేపాకులను తురిమిన దోసకాయ తీసుకొని రెండిటిని కలిపి పేస్ట్ చేసుకోవాలి. ముఖానికి అప్లై చేసుకుంటే మృత కణాలు తొలగిపోతాయి.
Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…
Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం…
Samantha : సినిమా రంగంలో నటీమణులు పెళ్లి తర్వాత తమ ఇంటి పేరును మార్చుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో…
Roja : చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే…
Cijayasai Reddy Padayatra : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన జగన్ - విజయసాయి రెడ్డి ద్వయం మధ్య…
Samantha : సమంత వ్యక్తిగతంగానే కాదు సినిమాల పరంగా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంటుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత…
Chiranjeevi : ‘ మన శంకరవరప్రసాద్ గారు ’ మూవీ సక్సెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…
Today Gold Rate on Jan 29th 2026 : బంగారం ధరల పెరుగుదల ప్రస్తుతం సామాన్యులకు పెను భారంగా…
This website uses cookies.