
Parijatham Plant : పారిజాతం చెట్టు మీ ఇంట్లో ఉందా..? అయితే వెంటనే ఈ విషయాలు తెలుసుకోండి.!!
Parijatham Plant : పారిజాతం చెట్టు మీ ఇంట్లో కనుక ఉంటే వెంటనే ఇది తెలుసుకోండి. ఈ మొక్కను మన ఇంట్లో ఏ దిశలో నాటాలి. అలాగే పారిజాతం చెట్టు యొక్క విశిష్టత ఏంటి.? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం.. ఈ పారిజాతం చెట్టు ఇది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో విరివిగా పుష్పిస్తుంది. ఈ పువ్వులు రాత్రిపూట వికసించి ఉదయానికి రాలిపోతాయి.. ఈ పూల నుంచి సుగంధ తైలాన్ని కూడా తయారు చేస్తారు. ఈ పారిజాతం మొక్క సముద్రం సమయంలో ఉద్భవించిందని శాస్త్రాలు చెబుతున్నాయి. పారిజాతం చెట్టు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందుకే ఎక్కువగా పారిజాత మొక్కను ఆయుర్వేద మందుల్లో కూడా వాడుతుంటారు. మలేరియా జ్వరంతో బాధపడుతున్న వారు పారిజాత ఆకులను మెత్తగా నూరి తినటం వల్ల మలేరియా జ్వరం కూడా తగ్గిపోతుంది. అంతే కాకుండా పూర్తి శరీర ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఒత్తిడి ఆందోళన తగ్గటానికి పారిజాతం ఎంతగానో ఉపయోగపడుతుంది.
మెదడులోని పెరిటోనిమ్స్ స్థాయిలను పెంచుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంచుతుంది. వ్యాధులకు కారణమైన బాక్టీరియాను పెరగకుండా చేస్తుంది. దీనివల్ల అంటువ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ మొక్కలు ఎల్లప్పుడూ ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటాయి. నివాస స్థలంలో మొక్కలను పెంచడానికి ప్రోత్సహించి భావన మాదిరిగానే వాస్తు శాస్త్రం కూడా మీ ఇంటికి సానుకూలతను మరియు మంచి శక్తిని జోడించటానికి అదే భావనను అనుసరిస్తుంది. ఈ మొక్క యొక్క ఐశ్వర్యం లక్ష్మీదేవికి చాలా విలువైనదిగా పరిగణించబడుతుంది. తులసి మొక్క లేదా దేవాలయం ఉంటే కనుక మీరు ఈ స్థలం సమీపంలో ఒక చెట్టును కూడా నాటవచ్చు. ఇది మీ ఇంటికి సంపదను అనుమతించడమే కాకుండా మీ కుటుంబంలోని పాపాలను అన్నింటిని కూడా శుభ్రపరుస్తుంది. తర్వాత పారిజాత చెట్టు ప్రయోజనాలు దానివల్ల మీకు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి.
మానసిక ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. మీయొక్క ఆత్మకు విశ్రాంతి కూడా కలుగుతుంది. ఇంట్లో సంపద ప్రవహిస్తుంది. మరియు కుటుంబంలో డబ్బుకు కూడా ఎటువంటి లోటు ఉండదు. పారిజాత వృక్షం లక్ష్మీదేవికి ఇష్టమైనదిగా ప్రసిద్ధి చెందటానికి మరొక కారణం. మహాసముద్రాల మతనం సమయంలో ఈ మొక్క దేవతతో పాటు బయటకు వచ్చిన 14వ రత్నాలలో 11వది అందుకే లక్ష్మీ పూజలు కూడా ఈ చిన్న పువ్వులను హారతి మరియు ఆమెను స్వాగతించడానికి ఉపయోగిస్తారు. ఈ మొక్కను ఇంటికి సరైన దిశలో ఉంచితే కుటుంబ సభ్యుల ఆశీస్సులు కూడా పెంచుతుంది. ఇది వారి పూర్వ పాపాల నుండి వారిని విముక్తులను చేస్తోంది. అంటే స్వర్గపు దేవతల యొక్క నివాసం ప్రాంగణంలోని గుడి దగ్గర లేదా తులసి మొక్క ఉన్నచోట ఈ చెట్టును నాటడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొప్ప సామరస్యం అలాగే శాంతి కూడా నెలకొంటుంది. ప్రతి ఒక్కరికి పుణ్యం కూడా లభిస్తుంది. ఈ విధంగా పారిజాత మొక్క మీ ఇంట్లో ఉంటే కనుక ఆర్థికంగా గణనీయమైన పురోగతి మీరు సాధిస్తారు.
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
Vijay Devarakonda -Naveen Polishetty : మొన్నటి వరకు టాలీవుడ్ సేఫెస్ట్ హీరో ఎవరంటే చాలామంది విజయ్ దేవరకొండ అని…
Central Government: మన దేశంలోని చిన్న వ్యాపారులకు (MSMEs) ఇది నిజంగా పండగలాంటి వార్త. భారత్–UAE మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం…
Nara Lokesh : దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
Post Office Recurring Deposit (RD) Scheme : షేర్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్న తరుణంలో,…
Husband and Wife : దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
ఒకప్పుడు బంగారం అంటే టక్కున కొనేవారు..కానీ ఇప్పుడు బంగారం పేరు చెపితేనే వామ్మో అంటున్నారు. గత ఐదేళ్లుగా బంగారం ధరలు…
This website uses cookies.