Zodiacs Signs : ప్రస్తుతం సమాజంలో మోసాలు బాగా పెరిగిపోతున్నాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతీ రోజు ఏదో ఒక చోట మోసాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన వార్తలు మనం టీవీలోనో లేదా పేపర్లోనో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మోసపోకుండా ఉండేందుకుగాను ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు వహించాలని పెద్దలు చెప్తున్నారు. కాగా, ఈ రాశుల వారితో మాట్లాడేప్పుడు కూడా జాగ్రత్త వహించాలని జ్యోతిష్య శాస్త్ర పెద్దలు అంటున్నారు. వారి రాశి ఫలాల ప్రకారం ఆయా రాశుల వారు తమ తార్కిక శక్తితో ఇతరులను ఈజీగా మోసం చేస్తారు. ఆ రాశులు ఏవంటే..మోసాలు చేయడంలో ఈ రాశుల వారు చాలా దిట్టనట..
వీరు తమ తార్కిక శక్తితో ఇతరులను చాలా ఈజీగా బుట్టలో పడేసి వారిని ఇట్టే బోల్తా కొట్టేయగలరు.ఈ క్రమంలోనే ఈ రాశుల వారితో మాట్లాడే ముందర చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వారి రాశి చక్రాల ఫలితం వల్ల అలా వారు చాలా యాక్టివ్గా ఉంటారు. ఆ రాశులు కన్యా, మిథున, వృశ్చికం, సింహం, కుంభం. కన్యా రాశి వారు ఎప్పుడూ తాము చెప్పింది ప్రతీ ఒక్కరు వినాల్సిందేనని అనుకుంటుంటారు. వారు తమ తప్పులను అస్సలు ఒప్పుకోరు. వీరికి మాటల నైపుణ్యం అత్యద్భుతంగా ఉంటుంది. ఎదుటి వారి నుంచి ప్రశంసలు ఈజీగా పొందగలరు.
ఈ క్రమంలోనే ఎదుటి వారి మనసు గెలుచుకుని వారిని మోసం చేసేందుకు ప్రయత్నించగలరు. కాబట్టి అప్రమత్తత అవసరం.మిథున రాశి వారు సైతం దాదాపుగా అంతే.. ఈ రాశి వారు విషయాలను చాలా ఈజీగా మార్చేయగలరు. తమ అభిప్రాయాలను ఇతరులకు చెప్పడంతో పాటు వారిని కూడా అదే అభిప్రాయం పైకి తీసుకురాగల సమర్థులు వీరు. వృశ్చికం రాశి వారు ఇతరులను చాలా ఈజీగాతమ కంట్రోల్ లోకి తీసుకురాగలరు. సింహ, కుంభ రాశి వారు కూడా అంతే. అయితే, వీరిలో మైండ్ గేమింగ్ కేపబులిటీస్ ఇంకా కొంచెం ఎక్కువే ఉంటాయి.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.