కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 12న కడప ప్రెస్ క్లబ్లో జిల్లా సదస్సు నిర్వహించనున్నట్లు అఖిల పక్ష రైతు సంఘాల జిల్లా కార్యదర్శులు దస్తగిరి రెడ్డి, గాలి చంద్ర, రైతు స్వరాజ్య వేదిక జిల్లా కన్వీనర్ మేకల జయన్న, శివారెడ్డి శనివారం తెలిపారు.తొమ్మిది నెలలుగా ఢిల్లీలో రైతన్నలు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముగాస్తున్నదని ఆరోపించారు. ఇకపోతే మోడీ ప్రభుత్వం సామాన్యుడి నడ్డీని విరుస్తున్నదని విమర్శించారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు ఇటీవల బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే సామాన్య ప్రజానీకం నుంచి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 12న నిర్వహించనున్న సదస్సులో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నాయకులు, నిపుణులు వివరించనున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఇప్పటికే విపక్ష పార్టీలు పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.
UPI New Service : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. భారతదేశంలో…
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు…
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
This website uses cookies.