కొవిడ్ మహమ్మారి ఫస్ట్, సెకండ్ వేవ్స్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రజెంట్ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో ప్రభుత్వం అధికారులు ప్రజల కోసం పలు చర్యలు తీసుకుంటున్నారు. కడప జిల్లాలో కర్ఫ్యూ కొనసాగుతున్నది. కాగా, నిబంధనలు ఉల్లంఘించిన మద్యం, ఇతర షాపు యజమానులు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లాలో నిబంధనల ఉల్లం‘ఘనుల’పై ఇప్పటి వరకు అనగా గురువారం రాత్రి వరకు 508 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ శుక్రవారం తెలిపారు.
మొత్తంగా రూ.63 వేల ఫైన్ విధించినట్లు పేర్కొన్నారు. ఇకపోతే ప్రతీ ఒక్కరు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. టీకా తీసుకున్నప్పటికీ మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని తెలిపారు. మద్యం, ఇతర షాపుల వద్ద షాప్స్ నిర్ణీత సమయాల్లో ఓపెన్ చేసినప్పుడు భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతీ ఒక్కరు మస్కు ధరించడం మస్ట్ అని చెప్పారు.
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
This website uses cookies.