అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ తెలంగాణ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ పట్టణంలోని మూడో డివిజన్లో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.12 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు మంత్రి కమలాకర్ భూమి పూజ చేశారు. కొబ్బరి కాయ కొట్టి, గడ్డపారతో భూమిని తవ్వి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ సర్కారు అహర్నిశలు పని చేస్తున్నదని మంత్రి గంగుల చెప్పారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి పథంలో తెలంగాణ దూసుకుపోతున్నదని చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి టీఆర్ఎస్ సర్కారు పాటు పడుతుందని తెలిపారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో కరీంనగర్ పట్టణ మేయర్ వై.సునీల్రావు, కమిషనర్ గరిమ అగర్వాల్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…
Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…
This website uses cookies.