జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో మట్టి గణపతులను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పూర్తిగా నిషేధించాలని కోరారు. ఈ విగ్రహాల వల్ల పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలుగుతుందని వివరించారు. మట్టి గణేశ్ ప్రతిమలను పూజించడం ప్రతీ ఒక్కరు అలవాటు చేసుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు సహకరించాలన్నారు. పర్యావరణ పరిస్థితులు సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇప్పటికే రోజురోజుకూ పెరిగిపోతున్న ప్లాస్టిక్ వినియోగం, మితిమీరిన కాలుష్యం, రసాయనాల వాడకం వల్ల ఎన్విరాన్మెంట్ కలుషితమవుతున్నదని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీనివాసాచారి, పట్టణ కార్యదర్శి నరేష్, నేతలు రాము, యాదగిరి పాల్గొన్నారు. ఇకపోతే పలు ఎన్జీవో సంస్థలు, సామాజిక కార్యకర్తలు ప్రజలకు ఉచితంగా రాష్ట్రవ్యాప్తంగా మట్టి గణేశ్ ప్రతిమలను పంపిణీ చేస్తున్నాయి. జనంలోనూ గతంతో పోల్చితే కొంత అవేర్నెస్ పెరిగింది. చాలా మంది మట్టి గణేశులను ప్రతిష్టించేందుకు మొగ్గు చూపుతున్నారు.
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…
Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…
Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…
This website uses cookies.