కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాల కారణంగా విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. సోమవారం రాత్రి, మంగళవారం పొద్దున కురిసన వానలకు పంటలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో విపత్కర పరిస్థితులపై బీజేపీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సమీక్షించారు. మంగళవారం ఫోన్లో కరీంనగర్ జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షితంగా బయటకు తరలించేందుకు యుద్ధప్రాతిపదకన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎంపీ సంజయ్ ఆదేశించారు.
ముంపు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఇకపోతే ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రస్తుతం ‘ప్రజా సంగ్రామ యాత్ర’పేరిట చేస్తున్న పాదయాత్రలో బిజీగా ఉన్న సంగతి అందరికీ విదితమే. తాజాగా ‘బండి’ పాదయాత్రలో వంద కిలోమీటర్లు పూర్తి చేసుకున్నందున వంద కేజీల కేకును బీజేపీ శ్రేణుల మధ్య కట్ చేశారు. ఇక పోతే ఈ పాదయాత్రలో బీజేపీ శ్రేణులు, ప్రజలు పాల్గొంటున్నారు. ఇటీవల మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పాదయాత్రలో పాల్గొని బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపారు.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.