కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాల కారణంగా విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. సోమవారం రాత్రి, మంగళవారం పొద్దున కురిసన వానలకు పంటలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో విపత్కర పరిస్థితులపై బీజేపీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సమీక్షించారు. మంగళవారం ఫోన్లో కరీంనగర్ జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షితంగా బయటకు తరలించేందుకు యుద్ధప్రాతిపదకన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎంపీ సంజయ్ ఆదేశించారు.
ముంపు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఇకపోతే ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రస్తుతం ‘ప్రజా సంగ్రామ యాత్ర’పేరిట చేస్తున్న పాదయాత్రలో బిజీగా ఉన్న సంగతి అందరికీ విదితమే. తాజాగా ‘బండి’ పాదయాత్రలో వంద కిలోమీటర్లు పూర్తి చేసుకున్నందున వంద కేజీల కేకును బీజేపీ శ్రేణుల మధ్య కట్ చేశారు. ఇక పోతే ఈ పాదయాత్రలో బీజేపీ శ్రేణులు, ప్రజలు పాల్గొంటున్నారు. ఇటీవల మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పాదయాత్రలో పాల్గొని బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపారు.
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.