ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్స్ బాగా పెరిగిపోతున్న సంగతి అందరికీ విదితమే. సైబర్ నేరస్థులు రకరకాల పద్ధతుల్లో ప్రజలను నమ్మించి వారి డబ్బులను కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని వేంపల్లో వైఎస్ఆర్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఎస్సై తిరుపాల్ నాయక్ పలు అంశాలపై మంగళవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.
మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన ‘దిశ’ యాప్ గురించి వివరించారు. ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇకపోతే కొవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచిన నేపథ్యంలో ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. టీకా తీసుకున్నా మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించడం మస్ట్ అని తెలిపారు. ఈ అవగాహనా కార్యక్రమంలో కాలేజ్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ సి.బాలనారాయణ, ఏఎస్ఐ రాచరాయడు, మహిళా పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.