ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్స్ బాగా పెరిగిపోతున్న సంగతి అందరికీ విదితమే. సైబర్ నేరస్థులు రకరకాల పద్ధతుల్లో ప్రజలను నమ్మించి వారి డబ్బులను కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని వేంపల్లో వైఎస్ఆర్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఎస్సై తిరుపాల్ నాయక్ పలు అంశాలపై మంగళవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.
మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన ‘దిశ’ యాప్ గురించి వివరించారు. ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇకపోతే కొవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచిన నేపథ్యంలో ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. టీకా తీసుకున్నా మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించడం మస్ట్ అని తెలిపారు. ఈ అవగాహనా కార్యక్రమంలో కాలేజ్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ సి.బాలనారాయణ, ఏఎస్ఐ రాచరాయడు, మహిళా పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.