దేశానికి అన్నం పెట్టే రైతును రాజు చేసిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పలు కార్యక్రమాలు ప్రవేశపెట్టారని, అన్నదాత సంక్షేమం కోసం టీఆర్ఎస్ సర్కారు పని చేస్తున్నదని మంత్రి అజయ్ తెలిపారు. సోమవారం జిల్లాలోని ఎర్రుపాలెం మండల కేంద్రంలోని రైతు వేదిక భవాన్ని మంత్రి అజయ్ ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కారు ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నదని చెప్పారు. రైతు వేదికను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, కలిసి కట్టుగా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రైతాంగ శ్రేయస్సు కోసమే రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలు తీసుకొచ్చారని మంత్రి అజయ్ వివరించారు. వ్యవసాయంలో నూతన విధానాల ఎంపికపై అధికారులతో చర్చించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమ్, జెడ్పీ చైర్మన్ కమాల్ రాజు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
This website uses cookies.