ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం రాత్రి ఏడు గంటల వరకు 34 అడుగులుగా ఉన్న గోదావరి నీటి మట్టం బుధవారం ఉదయం ఏడు గంటల వరకు 36.4 అడుగులకు చేరింది. నీటి మట్టం ఇంకా పెరిగే చాన్సెస్ ఉన్నాయి. నదిలోకి వరదు నీరు ఇంకా రానుంది. ఈ క్రమంలోనే అధికారులు అలర్ట్ అయ్యారు. నీరు బాగా పెరుగుతుండటంతో ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు షురూ చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు అనగా మైదాన ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలను అధికారులు చేపడుతున్నారు. ఇకపోతే ఇంకా రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇతర సమయాల్లో బయటకు రావద్దని సూచిస్తున్నారు.
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
This website uses cookies.