ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం రాత్రి ఏడు గంటల వరకు 34 అడుగులుగా ఉన్న గోదావరి నీటి మట్టం బుధవారం ఉదయం ఏడు గంటల వరకు 36.4 అడుగులకు చేరింది. నీటి మట్టం ఇంకా పెరిగే చాన్సెస్ ఉన్నాయి. నదిలోకి వరదు నీరు ఇంకా రానుంది. ఈ క్రమంలోనే అధికారులు అలర్ట్ అయ్యారు. నీరు బాగా పెరుగుతుండటంతో ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు షురూ చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు అనగా మైదాన ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలను అధికారులు చేపడుతున్నారు. ఇకపోతే ఇంకా రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇతర సమయాల్లో బయటకు రావద్దని సూచిస్తున్నారు.
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
This website uses cookies.