krishna : వక్కల గడ్డ : అన్నా చెల్లెలి గొడవ కారణంగా గర్భిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కృష్ణా జిల్లా వక్కలగడ్డ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పాండు రంగారావు కుమార్తె నాగ భార్గవికి (20) సంవత్సరం నర క్రితం హైదరాబాద్కు చెందిన చార్డెడ్ అకౌంటెంట్గా పని చేస్తున్న సాయి శంకర్తో వివాహమైంది. భార్గవి గర్భం దాల్చడంతో పుట్టింటికి వచ్చింది.
నాగభార్గవి అన్న నిఖిల్ తన చెల్లితో తరచూ ఏదో ఒక విషయంలో గొడవ పడుతున్నారు. ఇదే క్రమంలో ఆదివారం కూడా గొడవ జరిగింది. తీవ్ర మనస్థాపం చెందిన నాగభార్గవి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్ది సేపటి తర్వాత తల్లి భార్గవి గదిలోకి వెళ్లి చేసే సరికి నాగభార్గవి ఉరికి వేలాడుతూ కనిపించింది.
గర్భిణి అయిన తన కూతురు ఉరికి వేలాడుతుండటంతో హతాశురాలైన తల్లి ఇరుగుపొరుగు వారి సహాయంతో మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు భార్గవిని పరీక్షించి మార్గం మధ్యలోనే మృతి చెందిన్లు నిర్థారించారు. మృతురాలి తల్లినాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Yoga : ప్రస్తుతం చాలా మంది శారీరక శ్రమ చేసే ఉద్యోగం కంటే ఆఫీసులో ఒకే చోట కూర్చొని పనిచేస్తూ ఎక్కువ…
RRB NTPC Recruitment : RRB రైల్వే నాన్-టెక్నికల్ పాపులర్ (NTPC) కేటగిరీల మొత్తం 11,558 పోస్టుల కోసం రిక్రూట్మెంట్ను…
Zodiac Signs : సెప్టెంబర్ నెల 24, 25వ తేదీల్లో చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అలాగే అదే రోజు…
Bay Leaf Water : ప్రస్తుత కాలంలో బిర్యానీ నుండి నాన్ వెజ్ వంటకాల వరకు బే ఆకులను ప్రతి…
Pitru Paksha : హిందూ సనాతన ధర్మంలో ఏడాదిలోని ఒక నిర్దిష్ట కాలాన్ని పూర్వికులకు అంకితం చేయబడింది. ఈ కాలాన్ని…
Canara Bank : కెనరా బ్యాంక్ 3,000 అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ…
Anjeer Juice : అంజీర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే సాధారణంగా మనం అంజీర్…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
This website uses cookies.