
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్గా ఉందని మెదక్ శాసన సభ్యురాలు పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాలోని 1,636 నీటి వనరుల్లో రూ.5.33 కోట్లు విలువ చేసే చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కోంటూరు పెద్ద చెరువులో పద్మా దేవేందర్రెడ్డి స్థానిక టీఆర్ఎస్ నాయకులు, అధికారులతో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి కోసం చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ ద్వారా చెరువులు బాగుపడ్డాయన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణను నెంబర్ వన్గా నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాలకు టీఆర్ఎస్ సర్కారు చేయూతనిస్తున్నదని, అన్ని వర్గాలు ఆర్థికంగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి వెంట మత్స్య శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే టీ కావాల్సిందేనని చాలా మంది…
Today Horoscope 3rd February 2026 : వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, 2026 ఫిబ్రవరి 3వ తేదీ మంగళవారం నాడు…
BRS Party : మిర్యాలగూడ miryalaguda పట్టణం సీతారాంపురం (42వ వార్డు) మాజీ కౌన్సిలర్ చిదెళ్ళ సత్యవేణి – వెంకటేశ్వర్లు…
Corporator Venkatesh Goud : 124 అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారి లోని ఇందిరాగాంధీ స్టేట్యూ…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్, 9వ డివిజన్ మేడిపల్లిలోని సుమా రెసిడెన్సీ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేట్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని 9 వ డివిజన్ మేడిపల్లి ధరణి కాలనీ అసోసియేషన్ ఎన్నికలు…
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ central government వాటా ఖరారయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి.…
Vivo V23 Max Review : స్మార్ట్ఫోన్ SmartPhone మార్కెట్లో స్టైలిష్ డిజైన్స్, అద్భుతమైన కెమెరాలకు పెట్టింది పేరు వివో…
This website uses cookies.