తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్గా ఉందని మెదక్ శాసన సభ్యురాలు పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాలోని 1,636 నీటి వనరుల్లో రూ.5.33 కోట్లు విలువ చేసే చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కోంటూరు పెద్ద చెరువులో పద్మా దేవేందర్రెడ్డి స్థానిక టీఆర్ఎస్ నాయకులు, అధికారులతో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి కోసం చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ ద్వారా చెరువులు బాగుపడ్డాయన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణను నెంబర్ వన్గా నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాలకు టీఆర్ఎస్ సర్కారు చేయూతనిస్తున్నదని, అన్ని వర్గాలు ఆర్థికంగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి వెంట మత్స్య శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.